ETV Bharat / state

మంచిర్యాల జిల్లా లక్సెట్టి పేటలో రైతుల ఆందోళన - రెవెన్యూ అధికారులు

తమకు వారసత్వంగా వచ్చిన భూములకు... డబ్బులు తీసుకుని పట్టాదారు పేర్లు మారుస్తున్నారని లక్సెట్టిపేటలో వీఆర్వోపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.

రైతుల ఆందోళన
author img

By

Published : May 20, 2019, 9:35 AM IST

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని వెంకట్రావు పేటలో పంచాయతీ కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగారు. వీఆర్వో లక్ష్మణ్​ భూ సమస్యల కోసం రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. వారసత్వంగా వచ్చిన భూమిని కాసులకు కక్కుర్తి పడి అసలు పట్టాదారు పేరును తొలగించి తనకు ఇష్టం వచ్చిన వారి పేర్లు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడ్డ గ్రామ రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

వీఆర్వోపై గ్రామస్థుల ఆగ్రహం

ఇదీ చూడండి : ఉరుములు, మెరుపులతో వర్షం బీభత్సం

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని వెంకట్రావు పేటలో పంచాయతీ కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగారు. వీఆర్వో లక్ష్మణ్​ భూ సమస్యల కోసం రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. వారసత్వంగా వచ్చిన భూమిని కాసులకు కక్కుర్తి పడి అసలు పట్టాదారు పేరును తొలగించి తనకు ఇష్టం వచ్చిన వారి పేర్లు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడ్డ గ్రామ రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

వీఆర్వోపై గ్రామస్థుల ఆగ్రహం

ఇదీ చూడండి : ఉరుములు, మెరుపులతో వర్షం బీభత్సం

File : TG_ADB_11_19_VILLEGERS_DARNA_AV_C6 Reporter: santhosh maidam, manchiryala.... (); మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో వెంకట్రావు పేట లో గ్రామ రెవెన్యూ అధికారి పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన రైతులంతా గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీఆర్ఓ లక్ష్మణ్ భూ సమస్యల పరిష్కారం కోసం రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. గ్రామంలో అసలు భూమి లేని వారి పేర్లను కూడా వారి నుంచి డబ్బులు వసూలు చేసి వారి పేర్లను భూరికార్డుల లో నమోదు చేసినట్లు రైతులు ఆరోపించారు. వారసత్వంగా వస్తున్న భూమిని పైసలకు కక్కుర్తి పడి అసలు పట్టాదారుల పేరును తొలగించి తనకు ఇష్టం వచ్చిన వారి పేర్లను నమోదు చేశారని బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యపై గత సంవత్సరం నుంచి బాధిత రైతులు ఇబ్బంది పడుతున్నట్లు రెవెన్యూ సిబ్బందికి తెలిపిన నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . అవినీతికి పాల్పడిన గ్రామ రెవెన్యూ అధికారి లక్ష్మణ్ ను శిక్షించి తమ సమస్యలను పరిష్కరించాలని బాధిత రైతులు కోరుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.