ETV Bharat / state

బెల్లంపల్లిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అదనపు డీసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.

author img

By

Published : Aug 13, 2019, 7:39 AM IST

Updated : Aug 13, 2019, 7:54 AM IST

బెల్లంపల్లిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీలో 70 మంది పోలీసులు కట్టడిముట్టడి నిర్వహించారు. సరైన పత్రాలు లేని 41 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. బస్తీల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

బెల్లంపల్లిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

ఇదీ చూడండి :పురపాలక ఎన్నికలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీలో 70 మంది పోలీసులు కట్టడిముట్టడి నిర్వహించారు. సరైన పత్రాలు లేని 41 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. బస్తీల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

బెల్లంపల్లిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

ఇదీ చూడండి :పురపాలక ఎన్నికలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం

Last Updated : Aug 13, 2019, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.