ETV Bharat / state

పలు కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం ప్రారంభం - పలు కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం ప్రారంభం

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని పలు కళాశాలల్లో బాల్క ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు.

పలు కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం ప్రారంభం
author img

By

Published : Aug 21, 2019, 9:17 AM IST

బాల్క ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి, చెన్నూర్, కోటపల్లి, జైపూర్ ప్రభుత్వ, ఆదర్శ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు. మొత్తం 1,410 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే బాల్క సుమన్​ తెలిపారు. ఇందుకోసం ఖర్చయ్యే రూ. 26 లక్షలు తానే భరిస్తానని ఆయన చెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

పలు కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం ప్రారంభం

ఇదీ చదవండిః పలు కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం ప్రారంభం

బాల్క ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి, చెన్నూర్, కోటపల్లి, జైపూర్ ప్రభుత్వ, ఆదర్శ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు. మొత్తం 1,410 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే బాల్క సుమన్​ తెలిపారు. ఇందుకోసం ఖర్చయ్యే రూ. 26 లక్షలు తానే భరిస్తానని ఆయన చెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

పలు కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం ప్రారంభం

ఇదీ చదవండిః పలు కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం ప్రారంభం

Intro:Tg_adb_22_20_madyana bojanam_avb_ts10081Body:బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజనం ప్రారంభం. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం లోని మందమర్రి చెన్నూర్ కోటపల్లి , జైపూర్ ప్రభుత్వ, ఆదర్శ, కళాశాలలతో పాటు డిగ్రీ కళాశాలలో బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మందమర్రిలోనీ ఆదర్శ, ప్రభుత్వ కళాశాలలో తెరాస నాయకులు మందమరి మండల జడ్పిటిసి రవి, ఎంపీపీ మంగలు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో లో బాల్క ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆకలితో అలమటిస్తున్న 1410 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. 119 రోజుల్లో కళాశాల వర్కింగ్ డేస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. .ఇందుకు ఇరవై ఆరు లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని దీన్ని ఎమ్మెల్యే సుమన్ భరిస్తున్న ట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు విద్యార్థులు అధ్యాపకులు తెరాస నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. బైట్. మేడిపల్లి సంపత్, తెలంగాణగని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు.Conclusion:పేరు సారం సతీష్ కుమార్, జిల్లా మంచిర్యాల, నియోజకవర్గం చెన్నూర్ , ఫోన్ నెంబర్ 94402౩831

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.