ETV Bharat / state

అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు అమ్ముతారా..!: ఏబీవీపీ - ఏబీవీపీ నాయకులు బంద్​

మంచిర్యాలలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవని ఏబీవీపీ నాయకులు బంద్​కు పిలుపునిచ్చారు. ప్రైవేటు స్కూళ్లల్లో పాఠ్య పుస్తకాలను అధిక ధరలకు విద్యార్థులకు అమ్ముతున్నారని ఆరోపించారు.

బడిగంట మోగించి బంద్ చేస్తున్న ఏబీవీపీ నాయకుడు
author img

By

Published : Jun 28, 2019, 12:45 PM IST

అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు అమ్ముతారా
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ బంద్​ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, ప్రైవేటు స్కూళ్లలో విద్యాహక్కు చట్టాన్ని కాలరాస్తూ పాఠ్యాంశ పుస్తకాలు అధిక ధరలకు అమ్ముతున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. దీనికి నిరసనగా జిల్లా బాలుర ప్రభుత్వ పాఠశాలను ఏబీవీపీ నాయకులు బడిగంట మోగించి బంద్ చేయించారు.

ఇవీ చూడండి: 59 శాతం గ్రామీణ భారతానికి అందని రుణ ఫలాలు

అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు అమ్ముతారా
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ బంద్​ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, ప్రైవేటు స్కూళ్లలో విద్యాహక్కు చట్టాన్ని కాలరాస్తూ పాఠ్యాంశ పుస్తకాలు అధిక ధరలకు అమ్ముతున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. దీనికి నిరసనగా జిల్లా బాలుర ప్రభుత్వ పాఠశాలను ఏబీవీపీ నాయకులు బడిగంట మోగించి బంద్ చేయించారు.

ఇవీ చూడండి: 59 శాతం గ్రామీణ భారతానికి అందని రుణ ఫలాలు

Intro:TG_ADB_11_28_SKOOL BANDH_AV_TS10032


Body:విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన బందును మంచిర్యాల జిల్లాలో విద్యాసంస్థలు బందుకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులపై, ప్రైవేటు పాఠశాలలో విద్యాహక్కు చట్టాన్ని కాలరాస్తూ చట్ట విరుద్ధంగా పాఠశాలలోనే పాఠ్యాంశ పుస్తకాలు అధిక ధరలకు అమ్ముతూ విద్యార్థులను మోసం చేస్తున్నారని ఏబీవీపీ నాయకులు తెలిపారు. జిల్లా బాలుర ప్రభుత్వ పాఠశాలను ఏబీవీపీ నాయకులు బడిగంట ను మోగించి బందు చేశారు.

బైట్ : అశ్విన్ ఏబీవీపీ నాయకులు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.