ETV Bharat / state

భయం భయం: శంకరపల్లిలో పులి.. ఆందోళనలో ప్రజలు - A leopard wandering in Manchiryala district latest news

మంచిర్యాల జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని మందమర్రి మండలం శంకర్​పల్లి గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు గుర్తించినట్లు గ్రామస్థులు వెల్లడించారు. దీనివల్ల చుట్టుపక్కల గ్రామ ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.

A leopard wandering through the jungle at Shankarpalli village in Manchiryala district
శంకర్​పల్లి గ్రామంలో పులి కలకలం
author img

By

Published : Jun 23, 2020, 8:25 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం శంకర్​పల్లి గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతంలో పాదముద్రలు గుర్తించినట్లు గ్రామస్థులు వెల్లడించారు. పది రోజుల క్రితం గ్రామం మీదుగా జైపూర్ మండలానికి వెళ్లిన పులి తిరిగి మళ్లీ అడవిలోకి వచ్చినట్లు పేర్కొన్నారు.

దీనివల్ల చుట్టుపక్కల గ్రామ ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని పాదముద్రలు గుర్తించి అవి పులివేనని ధ్రువీకరించారు.

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం శంకర్​పల్లి గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతంలో పాదముద్రలు గుర్తించినట్లు గ్రామస్థులు వెల్లడించారు. పది రోజుల క్రితం గ్రామం మీదుగా జైపూర్ మండలానికి వెళ్లిన పులి తిరిగి మళ్లీ అడవిలోకి వచ్చినట్లు పేర్కొన్నారు.

దీనివల్ల చుట్టుపక్కల గ్రామ ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని పాదముద్రలు గుర్తించి అవి పులివేనని ధ్రువీకరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.