ETV Bharat / state

మహబూబ్​నగర్​లో తెదేపా విస్తృత స్థాయి సమావేశం

మహబూబ్​నగర్​ పార్లమెంట్​ పరిధిలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. కుటుంబ పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి తెలుగు తమ్ముళ్లు సిద్దమవుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాశీనాథ్​ తెలిపారు.

author img

By

Published : Sep 12, 2019, 10:45 PM IST

మహబూబ్​నగర్​లో తెదేపా విస్తృత స్థాయి సమావేశం

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో తెదేపా పార్లమెంట్​ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. దోపిడి వ్యవస్థను, కుటుంబ పాలనతో మనుగడ సాగిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి సమాయత్తమవుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాశీనాథ్​ అన్నారు. ఎంత మంది నాయకులు బయటకు వెళ్లినా.. కార్యకర్తలు అండగా నిలబడ్డారని తెలిపారు. భవిష్యత్​లో బలమైన శక్తిగా తెలుగుదేశం ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెరాసలో ఓనర్​షిప్​ పంచాయితీ నడుస్తోందని.. రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్​ నియోజకవర్గాన్ని ఒక యూనిట్​గా తీసుకొని కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.

మహబూబ్​నగర్​లో తెదేపా విస్తృత స్థాయి సమావేశం

ఇవీ చూడండి: భాజపా ఎంపీ అర్వింద్​ను కలిసిన తెరాస ఎమ్మెల్యే షకీల్

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో తెదేపా పార్లమెంట్​ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. దోపిడి వ్యవస్థను, కుటుంబ పాలనతో మనుగడ సాగిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి సమాయత్తమవుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాశీనాథ్​ అన్నారు. ఎంత మంది నాయకులు బయటకు వెళ్లినా.. కార్యకర్తలు అండగా నిలబడ్డారని తెలిపారు. భవిష్యత్​లో బలమైన శక్తిగా తెలుగుదేశం ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెరాసలో ఓనర్​షిప్​ పంచాయితీ నడుస్తోందని.. రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్​ నియోజకవర్గాన్ని ఒక యూనిట్​గా తీసుకొని కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.

మహబూబ్​నగర్​లో తెదేపా విస్తృత స్థాయి సమావేశం

ఇవీ చూడండి: భాజపా ఎంపీ అర్వింద్​ను కలిసిన తెరాస ఎమ్మెల్యే షకీల్

Intro:TG_Mbnr_05_12_Tdp_Parlamentary_Samavesham_AVB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్న దోపిడీ వ్యవస్థను, కుటుంబ పాలన తో మనుగడ సాగిస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం.. ప్రజల పక్షాన పోరాటం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ తిరిగి సమాయత్తం అవుతోందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి కాశీనాథ్ అన్నారు.


Body:తెలుగుదేశం పార్టీ నుంచి ఎంత మంది లీడర్లు పోయిన కానీ కార్యకర్తలు నిలదొక్కుకుని ఉన్నారని... భవిష్యత్తు రోజుల్లో బలమైన శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదగబోతుందని కాశీనాథ్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెదేపా పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెరాస పార్టీలో ఓనర్ షిప్ పంచాయతీ మొదలైందని.. రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. రెండు లక్షల కోట్ల అప్పులు చేసినట్టు బడ్జెట్ లో చెప్పిన ముఖ్యమంత్రి ఎం ఘనకార్యం చేశారని ప్రశ్నించారు.


Conclusion:ఇప్పుడు టీవీల్లో కనిపిస్తున్నవారంతా తెదేపా నుంచి శిక్షణ పొంది వెళ్ళిన వారినే... తెరాస కాంగ్రెస్, భాజపా కొనుగోలు చేస్తున్నాయన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసి తెరాస పార్టీ అఘాయిత్యాలు, జరిగిన మోసం, మాయల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. ప్రతి పార్లమెంటును ఒక యూనిట్ గా తీసుకొని కార్యక్రమాలు చేపట్టనున్నామని... సమన్వయ కమిటీలతో కార్యక్రమాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు......byte
బైట్
కాశీనాథ్, రాష్ట్ర అధికార ప్రతినిధి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.