ETV Bharat / state

పార్లమెంట్​లో పాలమూరు గళం వినిపిస్తా - DK Aruna fires on Kcr

తనని గెలిపిస్తే లోక్​సభలో పాలమూరు గళం వినిపిస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ప్రధాని సభ విజయవంతం చేసిన శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.

పార్లమెంట్​లో పాలమూరు గళం వినిపిస్తా: డీకే అరుణ
author img

By

Published : Mar 31, 2019, 12:18 AM IST

Updated : Mar 31, 2019, 8:00 AM IST

దేశ ప్రజలను అవమానించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారని మహబూబ్​నగర్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి డీకే అరుణ విరుచుకుపడ్డారు. భారత్ చేసిన మెరుపుదాడులను ప్రపంచమంతా కీర్తిస్తుంటే.. సీఎం మాత్రం అనుమానించే విధంగా మాట్లాడరని ఆరోపించారు. 16 ఎంపీలతో దేశంలో చక్రం తిప్పుతామంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పాలమూరు గళాన్ని పార్లమెంట్​లో బలంగా వినిపించే భాజపా అభ్యర్థిగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్​లో పాలమూరు గళం వినిపిస్తా: డీకే అరుణ

ఇవీ చూడండి:దేశం మార్పును కోరుకుంటోంది: కవిత

దేశ ప్రజలను అవమానించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారని మహబూబ్​నగర్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి డీకే అరుణ విరుచుకుపడ్డారు. భారత్ చేసిన మెరుపుదాడులను ప్రపంచమంతా కీర్తిస్తుంటే.. సీఎం మాత్రం అనుమానించే విధంగా మాట్లాడరని ఆరోపించారు. 16 ఎంపీలతో దేశంలో చక్రం తిప్పుతామంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పాలమూరు గళాన్ని పార్లమెంట్​లో బలంగా వినిపించే భాజపా అభ్యర్థిగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్​లో పాలమూరు గళం వినిపిస్తా: డీకే అరుణ

ఇవీ చూడండి:దేశం మార్పును కోరుకుంటోంది: కవిత

Intro:jk_tg_wgl_11_30_maamidi_raithula_dhigalu_pkg_g2
contributor_akbar_wardhannapeta_divisiob
9989963722
( ) మొన్నటి వరకు మురిసిన మామిడి రైతులు కాతను చూసి దిగాలు పడుతున్నారు. ఈ ఏడాది పూత అధికంగా రావడం తో మంచి లాభాలు వొస్తాయని ఆశించారు. కాగా వాతావరణ పరిస్థితులతో అధిక మొత్తంలో పూత రాలిపోవడం తో పాటు తీవ్రమైన నీటి సమస్య తో కాయలు ఎదుగుదల లేక ఒక్కిపోయి రాలిపోతుండడం రైతులను తీరని ఆవేదనకు గురి చేస్తుంది. మండుతున్న ఎండలతో బోరు బావుల్లో నీరు ఇంకిపోయి కొద్దీ పాటి నీరు మాత్రమే పోస్తుండడం తో తడి తగ్గి దిగుబడులు రాలేని పరిస్థితి నెలకొంది. వరంగల్ గ్రామీణ జిల్లాలో 15 వేల ఎకరాలలో మామిడి తోటల సాగు చేస్తున్నారు. పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో అత్యధికంగా సాగు చేస్తున్నారు. ఉన్న కొద్దీ పాటి నీటి తో తడులు అందిస్తూ కాపాడుకుంటూ వొస్తున్నారు. మరో కొద్దీ రోజులైతే అయింత నీరు లభించని పరిస్థితి నెలకొనేలా మారిందని. మామిడి తోటలను నమ్ముకున్న తమకు మిగిలేది ఎం లేకుండా పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడులైన వొచ్చే పరిస్థితి కానరావడం లేదని రైతులు వాపోతున్నారు. సాధారణంగా ఎకరంలో రెండున్నర టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా టన్ను వరకు మాత్రమే వొచ్చేలా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ధర పెరగకుంటే తమకీ మిగిలేది ఏది ఉండదంటున్నారు.
01 దేవేందర్ రావు, రైతు, కొండూరు
02 యకయ్య, రైతు, కొండూరు
03 అన్నెపు అంజయ్య, రైతు


Body:s


Conclusion:ss
Last Updated : Mar 31, 2019, 8:00 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.