ETV Bharat / state

పరిశుభ్రత పాటించాలి: శ్రీనివాస్​ గౌడ్​

డెంగీ నివారణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా పరిశీలించగా నీటి నిల్వలపై దొమలు ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు.

author img

By

Published : Sep 11, 2019, 3:11 PM IST

శ్రీనివాస్​ గౌడ్​

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ కార్యాలయాన్ని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ ఆవరణలో నీటి నిల్వలపై దోమలు ఉండడాన్ని గమనించిన మంత్రి వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. నీటి నిల్వలు ఉన్న చోటే డెంగీ దోమలు ఉంటాయన్నారు. సమీపంలోని పిచ్చి మొక్కలను కదపగా ఒక్క ఉదుటున దోమలు వచ్చాయి. పరిసర ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి మొక్కలని తొలగించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

పరిశుభ్రత పాటించాలి: శ్రీనివాస్​ గౌడ్​

ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ కార్యాలయాన్ని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ ఆవరణలో నీటి నిల్వలపై దోమలు ఉండడాన్ని గమనించిన మంత్రి వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. నీటి నిల్వలు ఉన్న చోటే డెంగీ దోమలు ఉంటాయన్నారు. సమీపంలోని పిచ్చి మొక్కలను కదపగా ఒక్క ఉదుటున దోమలు వచ్చాయి. పరిసర ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి మొక్కలని తొలగించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

పరిశుభ్రత పాటించాలి: శ్రీనివాస్​ గౌడ్​

ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ

Intro:TG_Mbnr_03_11_Minister_On_Water_Stagnation_AVB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) డెంగీ వ్యాధి వ్యాప్తి నివారణకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా పరిశీలించగా నీటి నిల్వలపై దొమలు ఉండడం తో అసహనం వ్యక్తం చేశారు.


Body:కార్యాలయ ఆవరణలో నీటి నిల్వలు ఉండి దాని పై దోమలు ఉండడాన్ని గమనించిన మంత్రి వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. నీటి నిల్వలు ఉన్న చోటే డెంగీ దోమలు ఉంటాయని.. అవి పది మీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉంటుందన్నారు. అనంతరం సమీపంలోని పిచ్చి మొక్కలను కలపగా ఒక్క ఉదుటున దోమలు ఎగరడంతో... పరిసర ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి మొక్కలని తొలగించాలని ఆదేశించారు.


Conclusion:పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమల దాడి నుంచి జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చన్నారు. విష జ్వరాలు పెరుగుతున్నందున ముందుగా అన్ని ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు ఆదేశించారు......spot
శ్రీనివాస్ గౌడ్, ఆబ్కారీ శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.