ETV Bharat / state

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - collector-on-counting-Arrangements

మహబూబ్​నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను జయ ప్రకాష్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కిస్తారు. ఈ ప్రక్రియలో 560 మంది ఎన్నికల సిబ్బందితో పాటు మరో 300 పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
author img

By

Published : May 22, 2019, 12:24 AM IST

మహబూబ్​నగర్ లోక్​సభ ఎన్నికల ఓట్లు లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సుమారు 20 రౌండ్లు ఉండే అవకాశం ఉందని అన్నారు. సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బూత్​లలో 5 వీవీప్యాట్లను లెక్కిస్తామని వెల్లడించారు.

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

ఇవీ చూడండి: ఎన్నికల ప్రచారం తీర్థయాత్రలా అనిపించింది: మోదీ

మహబూబ్​నగర్ లోక్​సభ ఎన్నికల ఓట్లు లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సుమారు 20 రౌండ్లు ఉండే అవకాశం ఉందని అన్నారు. సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బూత్​లలో 5 వీవీప్యాట్లను లెక్కిస్తామని వెల్లడించారు.

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

ఇవీ చూడండి: ఎన్నికల ప్రచారం తీర్థయాత్రలా అనిపించింది: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.