ETV Bharat / state

3న మెగా వైద్యశిబిరం

ప్రపంచ క్యాన్సర్​ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 3న మెగా వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు.

author img

By

Published : Feb 2, 2019, 3:14 AM IST

Updated : Feb 2, 2019, 8:20 AM IST

VYDHYA_SHIBIRAM

VYDHYA_SHIBIRAM
ప్రపంచ క్యాన్సర్​ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 3న మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నామని అపోలో వైద్యుడు ప్రముఖ అంకాలజిస్ట్​ చిన్నబాబు తెలిపారు. దేశంలో అధిక శాతం ప్రజలు క్యాన్సర్​ బారిన పడుతున్నారని అన్నారు. గ్రేస్​ క్యాన్సర్​ పౌండేషన్​ సహకారంతో వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
undefined
సుమారు 250 మంది వైద్యులు, వంద మంది దంత వైద్యులు, రెండు వందల మంది నర్సులు, 300 మంది ఫార్మా వాలంటీర్లు సేవలందిస్తారని చిన్నబాబు తెలిపారు. గిన్నిస్​ రికార్టు కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.
క్యాన్సర్​పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మహబూబాబాద్​ ఎమ్మెల్యే శంకర్​నాయక్​ పేర్కొన్నారు. వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

VYDHYA_SHIBIRAM
ప్రపంచ క్యాన్సర్​ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 3న మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నామని అపోలో వైద్యుడు ప్రముఖ అంకాలజిస్ట్​ చిన్నబాబు తెలిపారు. దేశంలో అధిక శాతం ప్రజలు క్యాన్సర్​ బారిన పడుతున్నారని అన్నారు. గ్రేస్​ క్యాన్సర్​ పౌండేషన్​ సహకారంతో వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
undefined
సుమారు 250 మంది వైద్యులు, వంద మంది దంత వైద్యులు, రెండు వందల మంది నర్సులు, 300 మంది ఫార్మా వాలంటీర్లు సేవలందిస్తారని చిన్నబాబు తెలిపారు. గిన్నిస్​ రికార్టు కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.
క్యాన్సర్​పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మహబూబాబాద్​ ఎమ్మెల్యే శంకర్​నాయక్​ పేర్కొన్నారు. వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryspet.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ని కందుల కొనుగోలు కేంద్రంలో రైతులకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
కొనుగోలు కేంద్రానికి సుమారు యాబై నుంచి డెబై కిలోమీటర్ల దూరంనుంచి రైతులు కుదులను తీసుకోస్తే కుందులు అమ్మాలంటె కనీసం మూడు రోజులు పడుతుందని రైతులు మూడురోజులుగా కందుల కాపలా ఉంటున్నారని , రైతులను కొనుగోలు దారులు పనికిరాని ఆంక్షలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన పడుతున్నారు. ఒక్కో రైతువద్ద ఎకరానికి మూడు క్వింటాల్ల కందులు కొంటున్నారని ఓక్కోరైతు ఎకరానికి 5 క్వింటాల్లనుండి.8 క్వింటాల్లదాక పంటను పండించామని, ఒక్కరోజుకు ఓక్క రైతు వద్ద రోజుకు 25క్వింటాల్ల కందులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులకు టోకెన్ వ ద్వారా కందులు కొనుగోలు చేస్తారని చెప్పి మూడు రోజుల క్రితం వచ్చిన రైతులను వదిలేసి ఈ రోజు మార్కెట్ కు వచ్చిన కందులను కొనుగోలు చేస్తున్నారని రైతులకు బస్తాలు (బార్దాన్) సరిపోను ఇవ్వటంలేదని బయిట మార్కెట్ లో బస్తాలు కొనుగోలు చేస్తున్నామని, కొనుగోలు అధికారులు రైతులకు టోకెన్ ద్వారా కొనకుండా (తూకం) ముందు వచ్చిన వారిని వదిలి ఈ రోజు వచ్చిన వారి కందులు కాంటా (తూకం) వేయడం వల్ల రైతుల మద్య కొట్లాట లు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా రైతులవద్ద త్వరగా కుందులను కొనుగోలు చేయాలని కోరుచున్నారు.


Body:కుందుల కొనుగోలు కేంద్రం ఇంచార్జి కృష్ణను వివరణ కోరగా ఒక్కొరైతు నుంచి రోజుకు 25 క్వింటాల్లు , ఎకరానికి 3 క్వింటాల్ల కందులు కొనాలనే ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి ఉన్నాయని అలానే కొనుగోలు చేస్తున్నామని, తడిగా ఉన్న కందులను ఆరబెట్టిన తరువాత కొనుగోలు చేయడం వల్ల కుందులు కొనుగోలు విషయంలో రైతులకు ఆలస్యం జరుగుతుంది అని రైతులు అందుకు సహకరించారని కోరారు.


Conclusion:.
Last Updated : Feb 2, 2019, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.