ETV Bharat / state

పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్

author img

By

Published : Apr 10, 2019, 3:35 PM IST

రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు మహబూబాబాద్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

పంపిణీ కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. రేపు ఉదయం సెక్టోరల్ అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో నమూనా పోలింగ్ చేయాలని తెలిపారు. ఈ ప్రక్రియ ఉదయం 6.30కు పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగులు పోలింగ్ సామాగ్రితో నేటి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. 5 అంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

పంపిణీ కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్

ఇవీ చూడండి: ఎన్నికల పోలింగ్​కు సర్వం సిద్ధమైన సంగారెడ్డి

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. రేపు ఉదయం సెక్టోరల్ అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో నమూనా పోలింగ్ చేయాలని తెలిపారు. ఈ ప్రక్రియ ఉదయం 6.30కు పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగులు పోలింగ్ సామాగ్రితో నేటి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. 5 అంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

పంపిణీ కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్

ఇవీ చూడండి: ఎన్నికల పోలింగ్​కు సర్వం సిద్ధమైన సంగారెడ్డి

Intro:Tg_wgl_21_10_Polling_ku_sarvam_sidham_ab_c1
NarasimhaRao, Mahabubabad,9394450198.
(. ) రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు కు మహబూబాబాద్ జిల్లాలో అన్ని ఏర్పాట్లను పూర్తిచేశామని అని కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తున్న పంపిణీ కేంద్రాలను కలెక్టర్ శివలింగయ్య , ఎస్పీ కోటిరెడ్డి లు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ..... 11వ తేదీ ఉదయం సెక్టోరల్ అధికారులు,రాజకీయ పార్టీలు ఏజెంటు సమక్షంలో లో ఉదయం ఆరు గంటల 30 నిమిషాల వరకు నమూనా పోలింగ్ పూర్తి కావాలని ఆదేశించారు. మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల పంపిణి మహబూబాబాద్ లో, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ సామాగ్రి పంపిణీ నర్సంపేట లోని వ్యవసాయ మార్కెట్ లో, భద్రాచలం, ఇల్లందు నియోజక వర్గాల పోలింగ్ సామాగ్రి పంపిణీ భద్రాచలంలో, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సామాగ్రి పంపిణీ మణుగూరు లో జరుగుతుందని తెలిపారు. ఉద్యోగులు పోలింగ్ సామాగ్రితో సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. అనంతరం ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ...5 అంచెల భద్రతా ఏర్పాటు చేశామని అన్నారు.
బైట్
1.శివలింగయ్య...కలెక్టర్
2.కోటిరెడ్డి.....ఎస్పీ,మహబూబాబాద్.


Body: పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ శివలింగయ్య ,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ కోటిరెడ్డిలు తెలిపారు


Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.