ETV Bharat / state

సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం - సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం

మహబూబాబాద్​ పట్టణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం
author img

By

Published : Jul 13, 2019, 7:53 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచాలు కాల్చి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అడిగిన వెంటనే మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం 19 కోట్ల 40 లక్షల రూపాయల కేటాయించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. త్వరలో మరిన్ని నిధులను తీసుకు వస్తానని అన్నారు.

సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం

ఇవీ చూడండి: సిద్దిపేటకు సురేందర్ గర్వకారణం.. హరీష్​రావు పొగడ్తల వర్షం

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచాలు కాల్చి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అడిగిన వెంటనే మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం 19 కోట్ల 40 లక్షల రూపాయల కేటాయించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. త్వరలో మరిన్ని నిధులను తీసుకు వస్తానని అన్నారు.

సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం

ఇవీ చూడండి: సిద్దిపేటకు సురేందర్ గర్వకారణం.. హరీష్​రావు పొగడ్తల వర్షం

Intro:హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఏర్పడి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పెట్రోల్ ఫర్ హ్యాపీ డ్రైవింగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రారంభించారు. ఎల్ బి నగర్ చింతలకుంట చెక్ పోస్ట్ వద్ద ట్రాఫిక్ నియమాలను పాటించే డ్రైవర్లను అలవాటుగా గుర్తించి వారి వాహనాలను నడపడంలో భద్రత చర్యలు తీసుకుంటున్నామని, అలాంటి డ్రైవర్లకు స్టిక్కర్లు, ప్రశంస ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. మొదటి విడతగా నాలుగువేల స్టిక్కర్లను ధ్రువీకరణ పత్రాలను అందజేస్తున్నమని, సురక్షితమైన ట్రాఫిక్ను ప్రోత్సహించడంతోపాటు వారి నిజాయితీకి గుర్తింపు ఇవ్వడంతో సురక్షిత డ్రైవర్ లో ఆనందం కనిపిస్తుందని సీపీ తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం పై అవగాహన కల్పించిన ఫలితంగా చాలామంది వాహనదారులు హెల్మెట్, ధరించడం సీట్ బెల్ట్ ఉపయోగించడం వారి వాహనాల నుండి సరైన పత్రాలు ఇవ్వడం ఇతర వాహనాల నుండి సురక్షితమైన దూరం నిర్వహించడం వంటి భద్రత చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. నిజాయితీగల వాహనదారులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించే కొంతమంది ఇది వాహనదారులకు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ స్వయంగా ఆయా వాహనాలకు స్టిక్కర్లను అందించడంతోపాటు ఉ వారికి కి అందజేశారు.

బైట్ : మహేష్ భగవత్ (పోలీస్ కమిషనర్, రాచకొండ)


Body:Hyd_tg_43_27_Rachakonda CP_Ab_C4


Conclusion:Hyd_tg_43_27_Rachakonda CP_Ab_C4
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.