ETV Bharat / state

అన్ని పురపాలికల్లో తెరాసదే గెలుపు: ఎంపీ కవిత - Telangana Muncipall Elections news Breaking

ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ఎంపీ కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. మహాబూబాబాద్​లోని పోలింగ్ కేంద్రంలో ఎంపీ.. తన  ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలే.. తెరాస గెలుపుకు పునాది
author img

By

Published : Jan 22, 2020, 10:50 PM IST


మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంటుందని ఎంపీ కవిత అన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహాబూబాబాద్​లోని పోలింగ్ కేంద్రంలో ఎంపీ.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో కంటే ఈసారి ఓటర్లు ఎంతో ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని పేర్కొన్నారు.

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలే.. తెరాస గెలుపుకు పునాది

ఇవీ చూడండి: ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల మధ్య ఘర్షణ


మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంటుందని ఎంపీ కవిత అన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహాబూబాబాద్​లోని పోలింగ్ కేంద్రంలో ఎంపీ.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో కంటే ఈసారి ఓటర్లు ఎంతో ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని పేర్కొన్నారు.

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలే.. తెరాస గెలుపుకు పునాది

ఇవీ చూడండి: ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల మధ్య ఘర్షణ

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.