కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మంగిలో ఆలీబాబా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం పంచాయతీలో మీటింగ్ ఉందని ఇంటి నుంచి బయల్దేరారు. తిరిగి ఇంటికి రాలేదు. ఈ రోజు ఉదయం వట్టి వాగులో శవంగా కనిపించాడు.
గజ ఇతగాళ్లతో మృతదేహాన్ని బయటకు తీయించిన పోలీసులు అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్మార్టం నిమిత్తిం మృతిదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!