ETV Bharat / state

జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

author img

By

Published : Jan 19, 2020, 9:57 AM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ అభ్యర్థులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రతిపక్ష పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

election campaign in kumurambheem district
జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో అధికార తెరాసకు దీటుగా ప్రతిపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారంలో పోటీపడుతున్నారు. పలు పార్టీల ఇం​ఛార్జ్​లు తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్న తెరాస చేసిన అభివృద్ధి ఏమిటో చూపాలని ప్రతిపక్షం వారు అంటున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థుల తరపున డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రచారం చేస్తుండగా.. భాజపా అభ్యర్థుల తరపున డాక్టర్ కొత్త పల్లి శ్రీనివాస్ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నాలుగు చోట్ల తెదేపా పోటీచేస్తుంది. ఆ పార్టీ తరపున జిల్లా నేతలు.. ప్రచారానికి వస్తున్నారు.

24వ వార్డులో తెరాస నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ బైరిశెట్టి రవికుమార్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన గుర్తైన ఆపిల్ పండును పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాడు.

జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

ఇవీ చూడండి: 'ముఖ్యమంత్రి కేసీఆర్..​ దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో అధికార తెరాసకు దీటుగా ప్రతిపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారంలో పోటీపడుతున్నారు. పలు పార్టీల ఇం​ఛార్జ్​లు తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్న తెరాస చేసిన అభివృద్ధి ఏమిటో చూపాలని ప్రతిపక్షం వారు అంటున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థుల తరపున డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రచారం చేస్తుండగా.. భాజపా అభ్యర్థుల తరపున డాక్టర్ కొత్త పల్లి శ్రీనివాస్ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నాలుగు చోట్ల తెదేపా పోటీచేస్తుంది. ఆ పార్టీ తరపున జిల్లా నేతలు.. ప్రచారానికి వస్తున్నారు.

24వ వార్డులో తెరాస నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ బైరిశెట్టి రవికుమార్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన గుర్తైన ఆపిల్ పండును పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాడు.

జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

ఇవీ చూడండి: 'ముఖ్యమంత్రి కేసీఆర్..​ దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'

Intro:filename

tg_adb_55_18_abhyardula_pracharam_vo_ts10034


Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ప్రచార హోరు జోరుగా కొనసాగుతోంది. అధికార తెరాసకు దీటుగా ప్రతిపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారంలో పోటీపడుతున్నారు. పలు పార్టీల ఇంచార్జ్ లు తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న తెరాస చేసిన అభివృద్ధి ఏమిటో చూపాలని అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రచారం చేస్తుండగా.. భాజపా అభ్యర్థుల తరపున డాక్టర్ కొత్త పల్లి శ్రీనివాస్ ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పుర పోరులో నలుగురు అభ్యర్థులను బరిలో దింపిన తెలుగుదేశం సైతం తమ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.
24 వ వార్డులో తెరాస నుండి టికెట్ ఆశించి భంగపడ్డ బైరిశెట్టి రవికుమార్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన గుర్తు ఆపిల్ పండు ను పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాడు. ప్రతి నిత్యం అందుబాటులో ఉండి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాడు.


Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.