ETV Bharat / state

'ముఖ్యమంత్రి కేసీఆర్..​ దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'

author img

By

Published : Jan 18, 2020, 3:09 PM IST

కేసీఆర్​ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని పీసీసీ మాజీ చీఫ్​ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు దేవుడి పేరు చెప్పి మసిపూసి మారేడుకాయ చేశారని మండిపడ్డారు.

tpcc farmer chief ponnala lakshamaih challenges telangana chief minister kcr
'ముఖ్యమంత్రి కేసీఆర్​ దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్​ మరిచిపోయారని పీసీసీ మాజీ చీఫ్​ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు దేవుడి పేరు చెప్పి మసిపూసి మారేడుకాయ చేశారని పొన్నాల మండిపడ్డారు. మున్సిపల్​ ఎన్నికలకు ముందు... రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్​ తనతో చర్చకు రావాలని డిమాండ్​ చేశారు.

'ముఖ్యమంత్రి కేసీఆర్​ దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్​ మరిచిపోయారని పీసీసీ మాజీ చీఫ్​ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు దేవుడి పేరు చెప్పి మసిపూసి మారేడుకాయ చేశారని పొన్నాల మండిపడ్డారు. మున్సిపల్​ ఎన్నికలకు ముందు... రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్​ తనతో చర్చకు రావాలని డిమాండ్​ చేశారు.

'ముఖ్యమంత్రి కేసీఆర్​ దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'
TG_Hyd_42_18_Ponnala_On_KCR_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్‌ గాంధీభవన్‌ OFC నుంచి వచ్చింది. ( ) కేసీఆర్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని మాజీ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులకు దేవుళ్ల పేరు చెప్పి మసిపూసి మారేడుకాయ చేశాడని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్‌ బీసీలకు రిజర్వేషన్లు తగ్గించాడని పొన్నాల ఆరోపించారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను మరిచిపోయారని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు కేసీఆర్ తనతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ నేతలకే సమయం ఇవ్వడంలేదని ఆక్షేపించారు. కేసీఆర్‌ది ఫాంహౌజ్ పాలనగా పేర్కొన్న పొన్నాల....చరిత్రహీనుడవుతాడని తెలిపారు. బైట్: పొన్నాల లక్ష్మయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.