ETV Bharat / state

లాక్​డౌన్​ అమలు తీరును పరిశీలించిన డీఎస్పీ - kumuram bheem asifabad lockdown latest news

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్ అమలు చేస్తోంది. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో లాక్​డౌన్ అమలు తీరును డీఎస్పీ బీఎల్ఎన్ స్వామి పర్యవేక్షించారు.

dsp visit kagajnagar in kumuram bheem asifabad district
లాక్​డౌన్​ అమలు తీరును పరిశీలించిన డీఎస్పీ
author img

By

Published : Apr 22, 2020, 11:29 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో లాక్​డౌన్ అమలు తీరును డీఎస్పీ బీఎల్ఎన్ స్వామి పరిశీలించారు. అనవసరంగా రోడ్లపై తిరిగితే వాహనాలను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. రేపటి నుంచి సాయంత్రం 7 గంటల తర్వాత అత్యవసర సర్వీసులు తప్ప రోడ్లపైకి ఎవరు వచ్చినా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో లాక్​డౌన్ అమలు తీరును డీఎస్పీ బీఎల్ఎన్ స్వామి పరిశీలించారు. అనవసరంగా రోడ్లపై తిరిగితే వాహనాలను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. రేపటి నుంచి సాయంత్రం 7 గంటల తర్వాత అత్యవసర సర్వీసులు తప్ప రోడ్లపైకి ఎవరు వచ్చినా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్​' కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.