ETV Bharat / state

ఇళ్లు, స్థలాలు ఇవ్వాలని పేదల సంఘం ఆందోళన

author img

By

Published : Jul 10, 2019, 8:45 PM IST

ఖమ్మం జిల్లా వైరాలో గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని తహసీల్దార్​కు వినతిపత్రంను అందజేశారు.

ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని పేదల సంఘం ఆందోళన

అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో వైరాలో భారీ ప్రదర్శన నిర్వహించారు. శాంతి నగర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా పేదలకు సాగు భూమి, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పోడు దారులకు హక్కులు కల్పించాలని, ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని కోరారు.

ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని పేదల సంఘం ఆందోళన

ఇవీచూడండి: 'పురపాలక ఎన్నికల నిర్వహణకు సిద్ధం'

అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో వైరాలో భారీ ప్రదర్శన నిర్వహించారు. శాంతి నగర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా పేదలకు సాగు భూమి, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పోడు దారులకు హక్కులు కల్పించాలని, ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని కోరారు.

ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని పేదల సంఘం ఆందోళన

ఇవీచూడండి: 'పురపాలక ఎన్నికల నిర్వహణకు సిద్ధం'

Intro:TG_KMM_14_10_PRADHARSHNA_AV_TS10090 అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో లో వైరా లో లో భారీ ప్రదర్శన నిర్వహించారు శాంతి నగర్ నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా పేదలకు సాగు భూమి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు పోడు దారులకు హక్కులు కల్పించాలని , ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని కోరారు. ప్రదర్శనలో లో గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పడిగా ఎర్రయ్య జిల్లా నాయకులు పాల్గొన్నారు.


Body:wyra


Conclusion:8008573680

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.