ETV Bharat / state

మాపై మరింత బాధ్యత పెరిగింది: ఎమ్మెల్యే సండ్ర - SANDAR ON KCR

ఖమ్మం పార్లమెంట్​ స్థానం విజయంలో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు కీలకపాత్ర పోషించారని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. అన్ని ఎన్నికల్లోనూ తెరాసకు అండగా నిలవాలని ప్రజలను కోరారు.

విజయంతో మాపై మరింత బాధ్యత పెరిగింది: ఎమ్మెల్యే సండ్ర
author img

By

Published : May 24, 2019, 1:50 PM IST

కేసీఆర్​ నాయకత్వాన్ని బలపరచాలనే ఖమ్మంలో తెరాసకు అఖండ మెజార్టీ కట్టబెట్టారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. రానున్న పురపాలక ఎన్నికల్లోనూ తెరాసను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విజయంతో మాపై మరింత బాధ్యత పెరిగింది: ఎమ్మెల్యే సండ్ర

ఇవీ చూడండి: ఇందూరు కర్షకులకు 94 వేలకు పైగా ఓట్లు

కేసీఆర్​ నాయకత్వాన్ని బలపరచాలనే ఖమ్మంలో తెరాసకు అఖండ మెజార్టీ కట్టబెట్టారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. రానున్న పురపాలక ఎన్నికల్లోనూ తెరాసను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విజయంతో మాపై మరింత బాధ్యత పెరిగింది: ఎమ్మెల్యే సండ్ర

ఇవీ చూడండి: ఇందూరు కర్షకులకు 94 వేలకు పైగా ఓట్లు

Intro:Tg_Kmm_02_24_MLA_Pressmeet_AV_G7


Body:ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం జరిగింది.


Conclusion:ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం, పరిపాలన పట్ల అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ నాయకత్వాన్ని ఖమ్మం జిల్లా ప్రజలు బలపరచాలనే ఉద్దేశ్యం తో తెరాస ను గెలిపించారన్నారు. తాము ఏ పార్టీ నుంచి గెలిచిన పార్టీలకు అతీతంగా కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో ఆయనతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాము. దీంతో ఎంపీ ఎన్నికల ఫలితాల లో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు తెరాస కు.అత్యధిక మెజారిటీ ఇవ్వడం తో నాకు ఇంకా భాద్యత పెరిగిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అందరి సహకారంతో ముందుకు తీసుకువెళ్తానని అన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.