ETV Bharat / state

ఖమ్మం జిల్లా కూసుమంచిలో నామ ప్రచారం

ఖమ్మం జిల్లా కూసుమంచిలో తెరాస అభ్యర్థుల తరఫున మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రచారం చేశారు. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

author img

By

Published : May 3, 2019, 6:01 PM IST

ఖమ్మం జిల్లా కూసుమంచిలో నామ ప్రచారం
ఖమ్మం జిల్లా కూసుమంచిలో నామ ప్రచారం

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తెరాస అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని.. అనుక్షణం పేదల అభ్యున్నతికి పాటుపడుతోందని కొనియాడారు.

ఇవీ చూడండి: స్థానిక సంస్థలు 'చే' జారకుండా కాంగ్రెస్ కసరత్తు

ఖమ్మం జిల్లా కూసుమంచిలో నామ ప్రచారం

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తెరాస అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని.. అనుక్షణం పేదల అభ్యున్నతికి పాటుపడుతోందని కొనియాడారు.

ఇవీ చూడండి: స్థానిక సంస్థలు 'చే' జారకుండా కాంగ్రెస్ కసరత్తు

Intro:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న మండల పరిషత్తు జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గ అ ఎలక్షన్లు ప్రచారం


Body:ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోనే కూసుమంచి మండలం లో లో టిఆర్ఎస్ పార్టీ జిల్లా పరిషత్ మండల పరిషత్తు అభ్యర్థుల గెలుపును ఆకాంక్షిస్తూ మాజీ మాజీ ఎంపీ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నామా నాగేశ్వరరావు గారు ప్రచారం నిర్వహించారు ముందుగా ర్యాలీ నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని విద్యుత్ తోపాటు పట్టాదారు పాసు పుస్తకాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని ఆయన కొనియాడారు


Conclusion:బైట్స్ నామ నాగేశ్వరరావు మాజీ ఎంపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.