ETV Bharat / state

స్వీయ నిర్బంధం పాటించాలంటూ గ్రామంలో సర్పంచ్​ ప్రచారం

author img

By

Published : Apr 26, 2021, 7:56 AM IST

గ్రామాల్లో కొవిడ్​ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజు రోజుకు పాజిటివ్​ కేసులు భారీగా వస్తున్నాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సింగరేణి పంచాయతీలో సర్పంచ్​... మైక్​తో వీధుల్లో ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.

అవగాహన కల్పిస్తున్న సర్పంచ్​
Telangana

ఒకప్పుడు గెలుపు కోసం వీధుల్లో తిరుగుతూ ఓటు అభ్యర్థించిన ఆమె. ఇప్పుడు ఎవ్వరూ బయటకు రావొద్దని వీధుల్లో ప్రచారం చేస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఇంట్లోనే ఉండండి. అత్యవసరమైతేనే అన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకు రండి అంటూ వీధుల్లో మైక్​తో అనౌన్స్​మెంట్​ చేస్తున్నారు.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సింగరేణి పంచాయతీలో కొవిడ్​కేసులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే పలు వీధులు కంటైన్​మెంట్​ జోన్​లుగా ప్రకటించారు. కొవిడ్​ ఉగ్రరూపం దాల్చుతున్నందున ప్రజలెవ్వరూ బయటకు రావొద్దంటూ గ్రామ సర్పంచ్..​ వీధుల్లో తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు.

ఒకప్పుడు గెలుపు కోసం వీధుల్లో తిరుగుతూ ఓటు అభ్యర్థించిన ఆమె. ఇప్పుడు ఎవ్వరూ బయటకు రావొద్దని వీధుల్లో ప్రచారం చేస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఇంట్లోనే ఉండండి. అత్యవసరమైతేనే అన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకు రండి అంటూ వీధుల్లో మైక్​తో అనౌన్స్​మెంట్​ చేస్తున్నారు.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సింగరేణి పంచాయతీలో కొవిడ్​కేసులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే పలు వీధులు కంటైన్​మెంట్​ జోన్​లుగా ప్రకటించారు. కొవిడ్​ ఉగ్రరూపం దాల్చుతున్నందున ప్రజలెవ్వరూ బయటకు రావొద్దంటూ గ్రామ సర్పంచ్..​ వీధుల్లో తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చూడండి: జడలు చాస్తున్న మహమ్మారి... పదిరోజుల్లోనే రెట్టింపు కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.