ETV Bharat / state

పనిభారం తగ్గించాలని పంచాయతీ కార్యదర్శుల నిరసన - పంచాయతీ కార్యదర్శుల ర్యాలీ ఖమ్మం

ఖమ్మంలో జూనియర్​ పంచాయతీ కార్యదర్శులు నిరసన చేపట్టారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కల్పనా దేవి చిత్ర పటం ఫ్లెక్సీతో ప్రదర్శనలు తీశారు. పని భారం తగ్గించాలని డిమాండ్​ చేశారు. అనంతరం కలెక్టర్​ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. వారికి పలువురు నాయకులు మద్దతు ప్రకటించారు.

పని భారం తగ్గించాలని పంచాయతీ కార్యదర్శుల నిరసన
పని భారం తగ్గించాలని పంచాయతీ కార్యదర్శుల నిరసన
author img

By

Published : Nov 19, 2020, 4:39 PM IST

పని భారం తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం పెవిలియన్‌ మైదానం నుంచి ఖమ్మం కలెక్టర్‌ కార్యాలయం వరకు ప్రదర్శన తీశారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కల్పనా దేవి ఫ్లెక్సీతో ప్రదర్శనలు చేశారు.

పని భారం తగ్గించాలని నినాదాలు చేశారు. వారికి పలువురు నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. జూనియర్​ పంచాయతీ కార్యదర్శులకు పనిభారం తగ్గించాలని, పనికి ఆహార పథకం పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని నాయకులు కోరారు. పని వేళలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

పని భారం తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం పెవిలియన్‌ మైదానం నుంచి ఖమ్మం కలెక్టర్‌ కార్యాలయం వరకు ప్రదర్శన తీశారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కల్పనా దేవి ఫ్లెక్సీతో ప్రదర్శనలు చేశారు.

పని భారం తగ్గించాలని నినాదాలు చేశారు. వారికి పలువురు నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. జూనియర్​ పంచాయతీ కార్యదర్శులకు పనిభారం తగ్గించాలని, పనికి ఆహార పథకం పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని నాయకులు కోరారు. పని వేళలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: రేపు చార్మినార్​కి వస్తా.. దమ్ముంటే కేసీఆర్ రావచ్చు: సంజయ్ సవాల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.