ETV Bharat / state

పేకాట స్థావరంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు.. అరెస్ట్!

author img

By

Published : Jan 1, 2021, 10:36 AM IST

ఖమ్మం జిల్లా కారేపల్లి పరిధిలోని ఓ పేకాట స్థావరంపై టాస్క్​ఫోర్స్​ దాడి చేసింది. నిందితుల్లో మండలానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు.. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఉండటం గమనార్హం.

పేకాట స్థావరంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు.. అరెస్ట్!
Govt teachers arrest at a poker base in khammam

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పరిధిలోని ఓ పేకాట స్థావరంపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడి చేశారు. 29మందిని అరెస్టు చేసి స్థానిక పోలీస్​స్టేషన్​కు తరలించారు. నిందితుల నుంచి రూ. 3లక్షల 20వేల నగదుతో పాటు 4కార్లు, 8బైక్​లు, 29చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, వ్యాపారులు ఉన్నారు.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పరిధిలోని ఓ పేకాట స్థావరంపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడి చేశారు. 29మందిని అరెస్టు చేసి స్థానిక పోలీస్​స్టేషన్​కు తరలించారు. నిందితుల నుంచి రూ. 3లక్షల 20వేల నగదుతో పాటు 4కార్లు, 8బైక్​లు, 29చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, వ్యాపారులు ఉన్నారు.

ఇదీ చదవండి: పేకాట స్థావరంపై ఎస్‌వోటీ పోలీసుల దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.