రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నివాసానికి వెళ్లారు. రెండేళ్లుగా ఇంట్లోనే ఉంటున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి చేరుకున్నారు.
![do-you-know-why-the-ministers-went-to-the-ex-minister-tummala-nageswar-rao-house](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9531239_aa.png)
రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నివాసానికి వెళ్లారు. రెండేళ్లుగా ఇంట్లోనే ఉంటున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి చేరుకున్నారు.
ఈరోజు ఖమ్మం జిల్లాలో ప్రారంభించబోయే రైతు వేదికల కార్యక్రమానికి తుమ్మలను ఆహ్వానించారు. వారితో పాటు తుమ్మలను తీసుకుని వెళ్లడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా నివాసానికే పరిమితమైన మాజీ మంత్రి తుమ్మలను ఆహ్వనించడంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.
ఇదీ చూడండి: బాణసంచాపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నివాసానికి వెళ్లారు. రెండేళ్లుగా ఇంట్లోనే ఉంటున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి చేరుకున్నారు.
ఈరోజు ఖమ్మం జిల్లాలో ప్రారంభించబోయే రైతు వేదికల కార్యక్రమానికి తుమ్మలను ఆహ్వానించారు. వారితో పాటు తుమ్మలను తీసుకుని వెళ్లడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా నివాసానికే పరిమితమైన మాజీ మంత్రి తుమ్మలను ఆహ్వనించడంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.
ఇదీ చూడండి: బాణసంచాపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు