ETV Bharat / state

తుమ్మల ఇంటికి వెళ్లిన మంత్రులు..

author img

By

Published : Nov 13, 2020, 12:05 PM IST

Updated : Nov 13, 2020, 12:24 PM IST

మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నివాసానికి వెళ్లారు. ఖమ్మం జిల్లాలో ప్రారంభించబోయే ఓ కార్యక్రమానికి ఆయనను ఆహ్వనించారు. అసలు ఎందుకు వెళ్లారు.. వెళ్లడం వెనుక గల కారణం ఏంటి అని పులువురు చర్చించుకుంటున్నారు.

do-you-know-why-the-ministers-went-to-the-ex-minister-tummala-nageswar-rao-house
తుమ్మల ఇంటికి వెళ్లిన మంత్రులు..

రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నివాసానికి వెళ్లారు. రెండేళ్లుగా ఇంట్లోనే ఉంటున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి చేరుకున్నారు.

do-you-know-why-the-ministers-went-to-the-ex-minister-tummala-nageswar-rao-house
తుమ్మల ఇంటికి వెళ్లిన మంత్రులు..

ఈరోజు ఖమ్మం జిల్లాలో ప్రారంభించబోయే రైతు వేదికల కార్యక్రమానికి తుమ్మలను ఆహ్వానించారు. వారితో పాటు తుమ్మలను తీసుకుని వెళ్లడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా నివాసానికే పరిమితమైన మాజీ మంత్రి తుమ్మలను ఆహ్వనించడంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

ఇదీ చూడండి: బాణసంచాపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నివాసానికి వెళ్లారు. రెండేళ్లుగా ఇంట్లోనే ఉంటున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి చేరుకున్నారు.

do-you-know-why-the-ministers-went-to-the-ex-minister-tummala-nageswar-rao-house
తుమ్మల ఇంటికి వెళ్లిన మంత్రులు..

ఈరోజు ఖమ్మం జిల్లాలో ప్రారంభించబోయే రైతు వేదికల కార్యక్రమానికి తుమ్మలను ఆహ్వానించారు. వారితో పాటు తుమ్మలను తీసుకుని వెళ్లడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా నివాసానికే పరిమితమైన మాజీ మంత్రి తుమ్మలను ఆహ్వనించడంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

ఇదీ చూడండి: బాణసంచాపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Last Updated : Nov 13, 2020, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.