ETV Bharat / state

కరోనా టెస్టుకు వచ్చాడు.. పాజిటివ్​ అనడంతో మరణించాడు

కరోనా నిర్ధరణ అయిందని ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.

author img

By

Published : May 2, 2021, 2:18 PM IST

Corona test died with positive report, tallada khammam news
కరోనా టెస్టుకు వచ్చాడు.. పాజిటివ్​ అనడంతో మృతి

ఖమ్మం జిల్లా తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షల కోసం వచ్చి పాజిటివ్ అని తేలడం వల్ల ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. బిల్లుపాడుకు చెందిన ఆ వ్యక్తి జ్వరంతో బాధపడుతూ ఉండగా... కరోనా పరీక్ష కోసం ఉదయాన్నే తల్లాడ ఆస్పత్రికి వచ్చాడు. టెస్టు అనంతరం పాజిటివ్ నిర్ధరణ కావడం వల్ల గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఖమ్మం జిల్లా తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షల కోసం వచ్చి పాజిటివ్ అని తేలడం వల్ల ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. బిల్లుపాడుకు చెందిన ఆ వ్యక్తి జ్వరంతో బాధపడుతూ ఉండగా... కరోనా పరీక్ష కోసం ఉదయాన్నే తల్లాడ ఆస్పత్రికి వచ్చాడు. టెస్టు అనంతరం పాజిటివ్ నిర్ధరణ కావడం వల్ల గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇదీ చూడండి: కొత్త పంథాల్లో సైబర్ నేరాలు.. పట్టుకునేందుకు పోలీసుల టెక్నిక్​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.