ETV Bharat / state

'కేవలం ఒక్క రూపాయికే వైకుంఠథామం' - karimnagar municipal corporation

కేవలం ఒక్క రూపాయికే అంత్యక్రియలతో పాటు వైకుంఠథామంలోనే డెత్‌ సర్టిఫికెట్‌ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్లు కరీంనగర్ మేయర్ రవిందర్ సింగ్ తెలిపారు. అంతేకాకుండా నగరంలోని అన్ని వైకుంఠథామాల్లో అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు నగరపాలక సంస్థ నడుం బిగించింది.

జూన్ 15 నుంచి పూర్తి స్థాయి కార్యక్రమం :మేయర్
author img

By

Published : May 21, 2019, 5:47 AM IST

పేదవాడికి ఆఖరి ప్రయాణం ఆర్థికభారం కాకూడదన్న ఉద్దేశ్యంతో కరీంనగర్‌ నగరపాలక సంస్థ నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. మతమేదైనా.. కులమేదైనా వారి ఆచారాల ప్రకారం.. కేవలం ఒక్క రూపాయికే ఆఖరి మజిలీ చేపట్టేలా ప్రణాళిక అమలు చేస్తోంది. అంత్యక్రియల కోసం ప్యాకేజీలతో చేస్తున్న దోపిడీని అరికట్టడమే కాకుండా ఆ కుటుంబాలకు ఉపశమనం కలిగించే విధంగా బృహత్తర కార్యక్రమం చేపట్టింది.

పేదవాడికి చివరి ప్రయాణం ఆర్థికభారం కాకూడదు : మేయర్
ఈ విధానాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే సుమారు కోటిన్నర రూపాయల నిధులను నగర పాలక సంస్థ కేటాయించింది. మురికివాడలు అధికంగా ఉన్న కరీంనగర్​లో అంత్యక్రియలు జరిపించేందుకు పేదలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇది గమనించిన మేయర్ రవిందర్ సింగ్‌ తగిన చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఒక్క రూపాయికే కుళాయి పథకం ప్రారంభించి ఆదర్శంగా నిలిచిన నగర పాలక సంస్థ.. కొత్తగా వైకుంఠథామ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూన్ 15 నుంచి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం అమల్లోకి రానుంది.

ఇవీ చూడండి : 'బాధిత కుటుంబానికి రూ.7లక్షల 5వేల ఆర్థిక సాయం'

పేదవాడికి ఆఖరి ప్రయాణం ఆర్థికభారం కాకూడదన్న ఉద్దేశ్యంతో కరీంనగర్‌ నగరపాలక సంస్థ నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. మతమేదైనా.. కులమేదైనా వారి ఆచారాల ప్రకారం.. కేవలం ఒక్క రూపాయికే ఆఖరి మజిలీ చేపట్టేలా ప్రణాళిక అమలు చేస్తోంది. అంత్యక్రియల కోసం ప్యాకేజీలతో చేస్తున్న దోపిడీని అరికట్టడమే కాకుండా ఆ కుటుంబాలకు ఉపశమనం కలిగించే విధంగా బృహత్తర కార్యక్రమం చేపట్టింది.

పేదవాడికి చివరి ప్రయాణం ఆర్థికభారం కాకూడదు : మేయర్
ఈ విధానాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే సుమారు కోటిన్నర రూపాయల నిధులను నగర పాలక సంస్థ కేటాయించింది. మురికివాడలు అధికంగా ఉన్న కరీంనగర్​లో అంత్యక్రియలు జరిపించేందుకు పేదలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇది గమనించిన మేయర్ రవిందర్ సింగ్‌ తగిన చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఒక్క రూపాయికే కుళాయి పథకం ప్రారంభించి ఆదర్శంగా నిలిచిన నగర పాలక సంస్థ.. కొత్తగా వైకుంఠథామ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూన్ 15 నుంచి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం అమల్లోకి రానుంది.

ఇవీ చూడండి : 'బాధిత కుటుంబానికి రూ.7లక్షల 5వేల ఆర్థిక సాయం'

Intro:Tg_wgl_24_20_supari_Gyang_arrest_ab_c1
NarasimhaRao, Mahabubabad,9394450198
(. ) మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో కిరాయి హంతకుల ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి నుండి 2 ఫిస్టల్ లు,1 తుపాకి , మూడు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో A.S.P గిరిధర్ వెల్లడించారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం నల్లకుంట గ్రామానికి చెందిన శేషగిరిరావుకు ....వెంకట్ కు భూ తగాదాలు ఉన్నాయి. వెంకట్ ను అడ్డుతొలగించుకునేందుకు శేషగిరి రావు యుగేందర్, రాజు పిల్లి వెంకన్న లతో కలిసి ఓ పథకం పన్నారు. వెంకట్ పై ఒకసారి దాడిచేయగా వెంకట్ తప్పించుకున్నాడు.మరోసారి ఈ విధంగా జరగకుండా ఉండేందుకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం కు చెందిన మాజీ నక్సలైట్ షేక్ తో 15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే మూడు లక్షల రూపాయలు, ఆయుధాలను తీసుకొని కేసముద్రంలో ఫేక్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పోలీసులకు మీరు అనుమానాస్పదంగా కనిపించడంతో వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పరారీలో ఉన్న నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఏ ఎస్పి గిరిధర్ తెలిపారు. వీరిని పట్టుకోవడంలో లో కృషి చేసిన సిబ్బంది రివార్డులను అందించారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ నరేష్ కుమార్, సిఐలు వెంకటరత్నం, రవి ,ఎస్ఐ సతీష్ లు పాల్గొన్నారు.
బైట్
గిరిధర్.....A.S.P,మహబూబాబాద్.
నాట్: విజువల్స్ ఎఫ్.టి.పి ద్వారా పంపించాను



Body:తప్పించుకున్న నిందితులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తామని పోలీసులు తెలిపారు


Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.