ETV Bharat / state

50వ రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

author img

By

Published : Nov 23, 2019, 6:20 PM IST

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 50వ రోజూ కొనసాగింది.

50వ రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

కరీంనగర్​లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 50 రోజూ ప్రశాంతంగా జరిగింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం వెంటనే విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ... కార్మికులు ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు ఈ ర్యాలీని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఆర్టీసీ ఉద్యోగులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.

50వ రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

ఇవీ చూడండి: గచ్చిబౌలి కారు ప్రమాదం.. లైవ్ విజువల్స్

కరీంనగర్​లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 50 రోజూ ప్రశాంతంగా జరిగింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం వెంటనే విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ... కార్మికులు ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు ఈ ర్యాలీని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఆర్టీసీ ఉద్యోగులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.

50వ రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

ఇవీ చూడండి: గచ్చిబౌలి కారు ప్రమాదం.. లైవ్ విజువల్స్

Intro:TG_KRN_08_23_RTC_RYALLY_AV_TS10036
Sudhakar contributer karimnagar

ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ఆర్టీసీ కార్మికులు ర్యాలీ ప్రదర్శన చేపట్టారు కరీంనగర్ బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు డ్రైవర్లు కండక్టర్లు ఇతర సిబ్బంది ర్యాలీ ప్రజల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి చర్చలకు పిలవాలని విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని వేడుకొన్నారుBody:YyConclusion:Uu

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.