ETV Bharat / state

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలి

కరీంనగర్​ జిల్లా హన్మాజిపల్లిలో స్థానిక పోలీసులు, బీఎస్​ఎఫ్​ బలగాలు కవాతు నిర్వహించాయి. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

author img

By

Published : Mar 31, 2019, 4:15 PM IST

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలి
ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలి
లోక్​సభ ఎన్నికల సందర్భంగా కరీంనగర్​ జిల్లా గన్నేరువరం మండలం హన్మాజిపల్లిలో పోలీసులు కవాతు నిర్వహించారు. సరిహద్దు భద్రతాదళం సభ్యులు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.ఇవీ చూడండి:'నా రాజీనామాతోనైనా కనువిప్పు కలగాలి'

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలి
లోక్​సభ ఎన్నికల సందర్భంగా కరీంనగర్​ జిల్లా గన్నేరువరం మండలం హన్మాజిపల్లిలో పోలీసులు కవాతు నిర్వహించారు. సరిహద్దు భద్రతాదళం సభ్యులు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.ఇవీ చూడండి:'నా రాజీనామాతోనైనా కనువిప్పు కలగాలి'
Intro:TG_KRN_71_31_POLICEKAVATHU_AV_C10
రిపోర్టర్ : తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నంబర్: 8297208099
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులకు అవగాహన కలిగేలా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని హన్మాజిపల్లి లో స్థానిక టానా ఎస్సై వంశీ ఆధ్వర్యంలో బి ఎస్ ఎస్ ఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలపై స్థానికులకు అవగాహన కల్పించారు ఒకరినొకరు సహకరించుకుంటూ శాంతియుతంగా ఎన్నికలు జరుపుకోవాలని సూచించారు. అల్లర్లు ప్రలోభాలు సృష్టించే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు కీలకమని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అరకు స్థానికులు పోలీసులకు శాలువాతో సన్మానించారు.
నోట్: విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు


Body:TG_KRN_71_31_POLICEKAVATHU_AV_C10
రిపోర్టర్ : తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నంబర్: 8297208099
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులకు అవగాహన కలిగేలా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని హన్మాజిపల్లి లో స్థానిక టానా ఎస్సై వంశీ ఆధ్వర్యంలో బి ఎస్ ఎస్ ఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలపై స్థానికులకు అవగాహన కల్పించారు ఒకరినొకరు సహకరించుకుంటూ శాంతియుతంగా ఎన్నికలు జరుపుకోవాలని సూచించారు. అల్లర్లు ప్రలోభాలు సృష్టించే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు కీలకమని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నోట్: విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు


Conclusion:TG_KRN_71_31_POLICEKAVATHU_AV_C10
రిపోర్టర్ : తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నంబర్: 8297208099
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులకు అవగాహన కలిగేలా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని హన్మాజిపల్లి లో స్థానిక టానా ఎస్సై వంశీ ఆధ్వర్యంలో బి ఎస్ ఎస్ ఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలపై స్థానికులకు అవగాహన కల్పించారు ఒకరినొకరు సహకరించుకుంటూ శాంతియుతంగా ఎన్నికలు జరుపుకోవాలని సూచించారు. అల్లర్లు ప్రలోభాలు సృష్టించే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు కీలకమని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నోట్: విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.