ETV Bharat / state

'కరీంనగర్​ డీఈఓను సస్పెండ్​ చేయాలి'

author img

By

Published : Aug 21, 2019, 11:41 PM IST

కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేయాలని పలు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్​ చేశారు. విద్యార్థి వైష్ణవి మృతి సంఘటనలో... పాఠశాలపై చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు.

కరీంనగర్​ డీఈఓను సస్పెండ్​ చేయాలి
కరీంనగర్​ డీఈఓను సస్పెండ్​ చేయాలి
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిని వైష్ణవి మృతి ఘటనపై పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. బాలిక ఉదయం మృతి చెందిన ఆస్పత్రికి స్కూలు యాజమాన్యం రాకపోవడంపై విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల కరస్పాండెంట్​పై చర్యలు తీసుకోవాలని.. ఆస్పత్రి శవగారం ముందు నిరసన తెలిపారు. అనంతరం విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేయడానికి వెళ్లారు. ప్రైవేటు పాఠశాలలకు వత్తాసు పలుకుతున్న డీఈఓను వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులపై డీఈఓ ఆగ్రహానికి గురయ్యారు. వినతి పత్రం తీసుకోకుండా వెళ్తున్న అధికారికి పోలీసులు నచ్చజెప్పారు. విద్యాశాఖ అధికారి మాట్లాడుతున్న తీరు పలు అనుమానాలకు దారితీస్తోందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు.

ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై విచారణ 28కి వాయిదా

కరీంనగర్​ డీఈఓను సస్పెండ్​ చేయాలి
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిని వైష్ణవి మృతి ఘటనపై పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. బాలిక ఉదయం మృతి చెందిన ఆస్పత్రికి స్కూలు యాజమాన్యం రాకపోవడంపై విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల కరస్పాండెంట్​పై చర్యలు తీసుకోవాలని.. ఆస్పత్రి శవగారం ముందు నిరసన తెలిపారు. అనంతరం విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేయడానికి వెళ్లారు. ప్రైవేటు పాఠశాలలకు వత్తాసు పలుకుతున్న డీఈఓను వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులపై డీఈఓ ఆగ్రహానికి గురయ్యారు. వినతి పత్రం తీసుకోకుండా వెళ్తున్న అధికారికి పోలీసులు నచ్చజెప్పారు. విద్యాశాఖ అధికారి మాట్లాడుతున్న తీరు పలు అనుమానాలకు దారితీస్తోందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు.

ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై విచారణ 28కి వాయిదా

Intro:TG_KRN_07_21_DEO_ON_VIDYARTHI SANGALU_ AB_ TS10036
sudhakar contributer karimnagar 9394450126

విద్యార్థి సంఘాలపై మండిపడ్డ కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు అధికారి ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన విద్యార్థి సంఘాల నాయకులు

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం లోని సెయింట్ జార్జ్ పేరడైజ్ పాఠశాలలో విద్యార్థిని వైష్ణవి మృతి చెందింది తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా పాఠశాల ప్రిన్సిపాల్ థామస్ రెడ్డి వైష్ణవి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలి పెట్టి వెళ్ళాడు మంగళవారం ఉదయం మృతి చెందగా సాయంత్రం వరకు పాఠశాల నుంచి ఎవరూ రాకపోవడంతో విద్యార్థి సంఘాలు ప్రభుత్వ ఆసుపత్రి శవపరీక్ష కారం ముందు ఏబీవీపీ ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి పాఠశాల కరస్పాండెంట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆందోళన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు వైష్ణవి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ ఎన్ ఎస్ యు ఐ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చారు సదరు పాఠశాలకు వత్తాసు పలుకుతున్న డిఇఓ ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు నినాదాలు చేశారు దీంతో ఆగ్రహానికి గురైన విద్యాశాఖ అధికారి విద్యార్థి సంఘాల పై విరుచుకుపడ్డారు దీంతో విద్యార్థి సంఘాల నాయకులు విద్యాశాఖ అధికారి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు వినతిపత్రం తీసుకోకుండా వెళ్ళిపోతున్న డి ఈ ఓ ను పోలీసులు తీసుకువచ్చి విద్యార్థి సంఘాల నాయకుల నుంచి వినతిపత్రాన్ని అందించారు విద్యాశాఖ అధికారి మాట్లాడుతున్న తీరు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు సెయింట్ జార్జ్ పారడైస్ పాఠశాలను వెంటనే మూసివేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు

బైట్ మణికంఠ రెడ్డి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కరీంనగర్


Body:ట్


Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.