ETV Bharat / state

విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికుల వినతి

author img

By

Published : Nov 28, 2019, 8:53 PM IST

తమను విధుల్లోకి తీసుకోవాలంటూ కరీంనగర్ లేబర్ ఆఫీసర్​కు ఆర్టీసీ కార్మికులు వినతిపత్రాన్ని అందజేశారు.

RTC STRIKE
న్యాయం జరుగుతుందని..


మంత్రిమండలి సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆర్టీసీ ఐకాస నాయకులు. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ కరీంనగర్ లేబర్ ఆఫీసర్​కు ఆర్టీసీ కార్మికులు వినతిపత్రాన్ని అందజేశారు. ఆర్టీసీ ఆస్తులు కాపాడడంలో భాగంగా కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టారని కరీంనగర్ నాయకుడు కేవీఆర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా.. స్పందించి ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బస్టాండ్​లో మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె

ఇదీ చదవండిః రాజధాని శివారులో మహిళా వైద్యురాలి దారుణహత్య


మంత్రిమండలి సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆర్టీసీ ఐకాస నాయకులు. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ కరీంనగర్ లేబర్ ఆఫీసర్​కు ఆర్టీసీ కార్మికులు వినతిపత్రాన్ని అందజేశారు. ఆర్టీసీ ఆస్తులు కాపాడడంలో భాగంగా కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టారని కరీంనగర్ నాయకుడు కేవీఆర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా.. స్పందించి ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బస్టాండ్​లో మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె

ఇదీ చదవండిః రాజధాని శివారులో మహిళా వైద్యురాలి దారుణహత్య

Intro:TG_KRN_06_28_RTC_LABOUR OFFICER_AB _TS10036
sudhakar contributer karimnagar

మంత్రిమండలి సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆశా భావాన్ని వ్యక్తం చేశారు ఆర్టీసీ ఐకాస నాయకులు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ కరీంనగర్ లేబర్ ఆఫీసర్కు ఆర్టీసీ కార్మికులు వినతిపత్రాన్ని అందజేశారు ఆర్టీసీ ఆస్తులు కాపాడడంలో భాగంగా ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టారని కరీంనగర్ నాయకుడు కె.వి.ఆర్ రెడ్డి అన్నారు గతంలో మాదిరిగానే ఆర్టీసీ నడిపించే విధంగా మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వము ఇప్పటికైనా స్పందించి ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రు ముందుగా ఆర్టీసీ బస్టాండ్ లో మహాత్మా జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

బైట్ ఏ వి ఆర్ రెడ్డి కరీంనగర్ రీజినల్ ఆర్టిసి ఐకాస కార్యదర్శి


Body:హ్హ్ఘ్హ్


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.