ETV Bharat / state

త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి: సతీశ్​ కుమార్​ - సైదాపూర్​లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​

త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తవుతుందని హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్​లో బతుకమ్మ చీరలు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు.

చీరల పంపిణీ
author img

By

Published : Sep 26, 2019, 1:10 PM IST

గోదావరి జలాలు తోటపల్లి రిజర్వాయర్ నుంచి చిగురుమామిడి మీదుగా సైదాపూర్ మండలంలోని అన్ని చెరువులకు చేరుకుంటాయని హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ తెలిపారు. త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్​లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగని ఆడపడుచులు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాలు పైబడిన ఆడపడుచులందరికీ సిరిసిల్ల నేతన్నలు నేసిన చీరలను సీఎం కేసీఆర్ ఉచితంగా ఇస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం 60 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి: సతీశ్​ కుమార్​

ఇవీ చూడండి:నేడు మౌలాలిలో వేణుమాధవ్​ అంత్యక్రియలు

గోదావరి జలాలు తోటపల్లి రిజర్వాయర్ నుంచి చిగురుమామిడి మీదుగా సైదాపూర్ మండలంలోని అన్ని చెరువులకు చేరుకుంటాయని హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ తెలిపారు. త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్​లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగని ఆడపడుచులు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాలు పైబడిన ఆడపడుచులందరికీ సిరిసిల్ల నేతన్నలు నేసిన చీరలను సీఎం కేసీఆర్ ఉచితంగా ఇస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం 60 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి: సతీశ్​ కుమార్​

ఇవీ చూడండి:నేడు మౌలాలిలో వేణుమాధవ్​ అంత్యక్రియలు

Intro:TG_KRN_102_25_MLA_CHIRALU_CHEKKULA PAMPINI_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
------------------------------------------------------------- కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో సరైన పోషణ తో బంగారు తెలంగాణ అనే నినాదంతో పోషన్ అభియాన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ హుజరాబాద్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ ను ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆవిష్కరించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగని ఈ పండుగని ఆడపడుచులు సంతోషంగా జరుపుకోవాలని ఉద్దేశంతో 18 సంవత్సరాలు పైబడిన ఆడపడుచులందరికీ మన సిరిసిల్ల నేతన్నలు నేసిన చీరలను సీఎం కేసీఆర్ ఉచితంగా పంపిణీ చేయిస్తున్నరన్నారు. అతి త్వరలో గోదావరి జలాలు తోటపల్లి రిజర్వాయర్ నుండి చిగురుమామిడి మీదుగా సైదాపూర్ మండలంలోని అన్ని చెరువులకు చేరుకుంటాయని, త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు కూడా పూర్తయి నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని 60 మంది లబ్ధిదారులకు 59 లక్షల 81 వేల 960 రూపాయల విలువగల కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జడ్పీ వైస్ చైర్మన్ గోపాల్ రావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.Body:బైట్
1)హుస్నాబాద్ ఎమ్మెల్యే సతిష్ కుమార్Conclusion:బతుకమ్మ చీరలు మరియు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.