ETV Bharat / state

కార్మికుల చట్టం ప్రకారం వేతనాలు చెల్లించండి

పారిశ్రామిక ఫ్యాక్టరీలలో కనీస వేతనాలు చెల్లించకుండా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : May 1, 2019, 1:44 PM IST

సీపీఎం ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్​లో సీపీఎం ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను జరుపుకున్నారు. నగరంలో ఎర్రజెండాలతో భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. కార్మికుల చట్టం ప్రకారం వేతనాలు చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బడా కంపెనీలు కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ కోట్లు దండుకుంటున్నాయనిని... అయినా కనీస సదుపాయాలు కల్పించకపోవడం దారుణమన్నారు.

సీపీఎం ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్​లో సీపీఎం ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను జరుపుకున్నారు. నగరంలో ఎర్రజెండాలతో భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. కార్మికుల చట్టం ప్రకారం వేతనాలు చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బడా కంపెనీలు కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ కోట్లు దండుకుంటున్నాయనిని... అయినా కనీస సదుపాయాలు కల్పించకపోవడం దారుణమన్నారు.

సీపీఎం ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు
Intro:TG_KRN_07_01_MAY_DAY_AV_C5
ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ లో సిపిఎం ఆధ్వర్యంలో లో మేడే ఉత్సవాలను జరుపుతున్నారు నగరంలో లో ఎర్రజెండా లతో భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు రు కార్మికుల చట్టం ప్రకారం వేతనాలు చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు బడా కంపెనీలు కార్మికుల శ్రమ దోపిడీ చేసుకుంటూ కోట్లు దండుకుంటూ కనీస సదుపాయాలు కల్పించకపోవడం దారుణమన్నారు పారిశ్రామిక ఫ్యాక్టరీలలో కనీస వేతనాలు లేకుండా అధికారులు చూసిచూడనట్లు ఊరుకోవడం సబబు కాదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు


Body:హ్హ్


Conclusion:డ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.