ETV Bharat / state

'స్నేహభావం పెరిగి.. ఐక్యతతో పని చేస్తారు' - Games at the Karimnagar Ambedkar Stadium

కరీంనగర్​లో జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి పాల్గొన్నారు.

Karimnagar District Collector Shashanka Police Commissioner B Kamalasan Reddy said the two started the Government Employees' Games at the Karimnagar Ambedkar Stadium
'స్నేహభావం పెరిగి.. ఐక్యతతో పని చేస్తారు'
author img

By

Published : Jan 19, 2021, 4:38 PM IST

మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల క్రీడా పోటీలను వారు ప్రారంభించారు.

స్నేహ భావం..

ఈ పోటీల్లో మహిళలకు కబడ్డీ, కోకో, పురుషులకు క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ప్రతి సంవత్సరం క్రీడలను నిర్వహించడం వల్ల ఉద్యోగుల మధ్య స్నేహభావం పెరిగి.. ఐక్యతతో పని చేస్తారని వివరించారు.

ఇదీ చదవండి: కాళేశ్వరం చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల క్రీడా పోటీలను వారు ప్రారంభించారు.

స్నేహ భావం..

ఈ పోటీల్లో మహిళలకు కబడ్డీ, కోకో, పురుషులకు క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ప్రతి సంవత్సరం క్రీడలను నిర్వహించడం వల్ల ఉద్యోగుల మధ్య స్నేహభావం పెరిగి.. ఐక్యతతో పని చేస్తారని వివరించారు.

ఇదీ చదవండి: కాళేశ్వరం చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.