ETV Bharat / state

సమత, మమతల దుస్థితిపై హెచ్చార్సీ స్పందన

author img

By

Published : May 7, 2020, 3:20 PM IST

అమ్మానాన్నలు మరణించి... నా అన్న వారు ఎవరూ లేకుండా అనాథలుగా మిగిలిన సమత, మమతలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను హెచ్చార్సీ ఆదేశించింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అధికారికి నోటీసులు జారీ చేసింది.

hrc responded on smatha and mamatha situation
సమత, మమతల దుస్థితిపై హెచ్చార్సీ స్పందన

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లిలో అనాథలైన అక్కాచెల్లెళ్ల దయనీయ స్థితిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నేరెళ్ల సమత(18), మమత (12)ల తండ్రి పాపయ్య ఐదు రోజుల కిందట మరణించాడు. ఈ విషయమై తక్షణమే ఆ అక్కాచెల్లెళ్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కరీంనగర్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అధికారికి నోటీసులు జారీ చేసింది. వారి కోసం తీసుకున్న చర్యలపై మే 6లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లిలో అనాథలైన అక్కాచెల్లెళ్ల దయనీయ స్థితిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నేరెళ్ల సమత(18), మమత (12)ల తండ్రి పాపయ్య ఐదు రోజుల కిందట మరణించాడు. ఈ విషయమై తక్షణమే ఆ అక్కాచెల్లెళ్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కరీంనగర్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అధికారికి నోటీసులు జారీ చేసింది. వారి కోసం తీసుకున్న చర్యలపై మే 6లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.

ఇవీ చూడండి: విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.