ETV Bharat / state

ముగిసిన గీతా జయంతి ఉత్సవాలు

వేములవాడలో గీతా జయంతి ఉత్సవాలు ముగిశాయి. అర్చకులు స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

author img

By

Published : Dec 26, 2020, 3:31 PM IST

Gita Jayanti celebrations end in  vemulawada temple
ముగిసిన గీత జయంతి ఉత్సవాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో .. మూడు రోజులుగా జరుగుతున్న గీతా జయంతి ఉత్సవాలు ముగిశాయి. వేడుకలలో భాగంగా.. ఆలయ అర్చకులు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు.

పూర్ణాహుతితో..

అనంతరం నాగిరెడ్డి మండపంలో.. సంస్కృత పాఠశాల విద్యార్థులు భగవద్గీత పారాయణం చేశారు. మూడు రోజులు హోమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు వేడుకను పూర్ణాహుతితో ముగించారు. చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.

ఇదీ చదవండి:వృద్ధురాలిని హత్య చేసి అదే ఇంట్లో పూడ్చి పెట్టారు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో .. మూడు రోజులుగా జరుగుతున్న గీతా జయంతి ఉత్సవాలు ముగిశాయి. వేడుకలలో భాగంగా.. ఆలయ అర్చకులు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు.

పూర్ణాహుతితో..

అనంతరం నాగిరెడ్డి మండపంలో.. సంస్కృత పాఠశాల విద్యార్థులు భగవద్గీత పారాయణం చేశారు. మూడు రోజులు హోమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు వేడుకను పూర్ణాహుతితో ముగించారు. చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.

ఇదీ చదవండి:వృద్ధురాలిని హత్య చేసి అదే ఇంట్లో పూడ్చి పెట్టారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.