ETV Bharat / state

చేపపిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే రసమయి

author img

By

Published : Dec 7, 2019, 3:41 PM IST

కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం సాంబయ్యపల్లిలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ చేప పిల్లలను చెరువులోకి విడుదల చేశారు.

fish release into river at karimnagar by mla rasamai balakishan
చేపపిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే రసమయి

సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం సాంబయ్యపల్లిలోని చెరువులో నాలుగు వేల చేపపిల్లలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విడుదల చేశారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.

అనంతరం గ్రామంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తుల అభ్యున్నతికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, తెరాస శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

చేపపిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే రసమయి

ఇదీ చూడండి : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రగతి రథం: కేసీఆర్

సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం సాంబయ్యపల్లిలోని చెరువులో నాలుగు వేల చేపపిల్లలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విడుదల చేశారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.

అనంతరం గ్రామంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తుల అభ్యున్నతికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, తెరాస శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

చేపపిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే రసమయి

ఇదీ చూడండి : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రగతి రథం: కేసీఆర్

TG_KRN_551_07_CHEPAPILLALA_VIDUDALA_AVB_TS10984 REPORTER TIRUPATHI PLACE MANAKONDUR CONSTANCY MOBILE NUMBER 829 720 8099 మత్స్యకారుల మనుగడకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సాంబయ్యపల్లిలో గల చెరువులో 4వేల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వంలో విభిన్న పథకాలు అమలు చేస్తూ గ్రామీణులకు ఉపాధి మెరుగుపడేలా సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. వ్యవసాయ, మత్స్యకార రంగాలు ఉపాధిలో మెరుగుదల పెంపొందేందుకు కాళేశ్వరం జలాలు ఎంతగానో ఉపయోగపడతాయని ధీమా వ్యక్తం చేశారు. బీడు భూములతో మెట్ట ప్రాంతంగా మారిన గన్నేరువరం కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమైందని అభిప్రాయపడ్డారు. అనంతరం చీమలకుంటపల్లి లో డీసీఎమ్మెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎం సహాయ నిధి చెక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, జడ్పిటిసి సభ్యుడు మాడుగుల రవీందర్ రెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి సర్పంచులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.