ETV Bharat / state

మున్సిపల్​ ఎన్నికల్లో.. ఓటర్లను ప్రలోభ పెట్టారు.. - Telangana Muncipall Elections Updates

తెలంగాణ రాష్ట్రంలో తెరాస అరాచకాలకు అడ్డుఅదుపులేకుండా పోయిందని ఎంపీ బండి సంజయ్​ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి భర్తపై తెరాస నేతల దాడిని ఖండించారు. ఓటర్లను ప్రలోభ పెట్టినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.

Don't worry..MP_SANJAY
అధైర్య పడవద్దు.. అండగా ఉంటా.. ఎంపీ సంజయ్​ భరోస
author img

By

Published : Jan 23, 2020, 10:58 PM IST


కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి భర్తపై తెరాస నేతల దాడిని ఎంపీ బండి సంజయ్​ ఖండించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. దాడిలో గాయపడి సివిల్ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న ఆనంద్​ను ఎంపీ సంజయ్ పరామర్శించారు.

అధైర్య పడవద్దు.. అండగా ఉంటా.. ఎంపీ సంజయ్​ భరోస

దాడి జరిగిన తీరును తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని.. అండగా ఉంటామని ఎంపీ భరోసా ఇచ్చారు. ఓటర్లను ప్రలోభ పెట్టినా.. తెరాస నేతలు దౌర్జన్యాలకు పాల్పడినా.. పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.

ఇవీ చూడండి: ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు


కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి భర్తపై తెరాస నేతల దాడిని ఎంపీ బండి సంజయ్​ ఖండించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. దాడిలో గాయపడి సివిల్ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న ఆనంద్​ను ఎంపీ సంజయ్ పరామర్శించారు.

అధైర్య పడవద్దు.. అండగా ఉంటా.. ఎంపీ సంజయ్​ భరోస

దాడి జరిగిన తీరును తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని.. అండగా ఉంటామని ఎంపీ భరోసా ఇచ్చారు. ఓటర్లను ప్రలోభ పెట్టినా.. తెరాస నేతలు దౌర్జన్యాలకు పాల్పడినా.. పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.

ఇవీ చూడండి: ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

Intro:TG_KRN_10_23_MP_SANJAY_AV_TS10036
Sudhakar contributer karimnagar

- బీజేపీ నేత ఆనంద్ పై టీఆర్ఎస్ నాయకుల దాడి
- ఆనంద్ ను పరామర్శించిన ఎంపీ బండి సంజయ్
- టీఆర్ఎస్ సమాచార కేంద్రంగా డయల్ 100

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 45వ డివిజన్ లో బీజేపీ తరఫున బరిలో నిలిచిన నవ్యశ్రీ భర్త ఆనంద్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం రాష్ట్రంలో అరాచక పాలన కు నిదర్శనమని ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేకపోవడం దారుణమని చెప్పారు. దాడిలో గాయపడి సివిల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆనంద్ ను ఎంపీ సంజయ్ పరామర్శించారు. దాడి జరిగిన తీరును తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని... అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా.. టీఆర్ఎస్ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నా... పోలీసులు పట్టించుకోవడం లేదని ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఎవరైనా డయల్ 100కు ఫోన్ చేస్తే ఆ వివరాలను టీఆర్ఎస్ నేతలకు లీక్ చేస్తున్నారని ఆరోపించారు. డయల్ 100 టీఆర్ఎస్ సమాచార కేంద్రంగా మారిపోయిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో పోలీసులు పని చేయడం మానుకుని.. ప్రజల కోసం పని చేయాలని విజ్ఞప్తి చేశారు.
భద్రత లేకుండా నగరంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ మోటార్ సైకిల్ పై ప్రయాణించడం కొసమెరుపుBody:TtConclusion:Gg
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.