ETV Bharat / state

ధర్మపురిలో దర్శనాలు రద్దు.. స్వామివారికి అంతరంగిక సేవలు

author img

By

Published : May 12, 2021, 12:17 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా లాక్​డౌన్​తో అన్ని ఆలయాలను అధికారులు మూసివేశారు. ఈ మేరకు కరీంనగర్​ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని మూసివేసి దర్శనాలు రద్దు చేశారు.

dharmapuri temple closed due to lockdown
లాక్​డౌన్​తో ధర్మపురి ఆలయం మూసివేత

రాష్ట్రంలో ఈ రోజు నుంచి పదిరోజుల పాటు లాక్​డౌన్ నిబంధనల మేరకు కరీంనగర్​ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. స్వామి వారికి అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. అర్చకులు నిత్య పూజలు, కార్యక్రమాలు అంతరంగికంగా నిర్వహిస్తారు.

అభిషేకం, స్వామి వారి కల్యాణం కోసం భక్తులు ఆన్​లైన్​లో రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పూజలు నిర్వహించి ప్రసాదాన్ని పోస్ట్ ద్వారా అందిస్తామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు.

రాష్ట్రంలో ఈ రోజు నుంచి పదిరోజుల పాటు లాక్​డౌన్ నిబంధనల మేరకు కరీంనగర్​ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. స్వామి వారికి అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. అర్చకులు నిత్య పూజలు, కార్యక్రమాలు అంతరంగికంగా నిర్వహిస్తారు.

అభిషేకం, స్వామి వారి కల్యాణం కోసం భక్తులు ఆన్​లైన్​లో రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పూజలు నిర్వహించి ప్రసాదాన్ని పోస్ట్ ద్వారా అందిస్తామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు.

ఇదీ చదవండి: 5 ట్యాంకర్లతో రాష్ట్రానికి చేరుకున్న ఆక్సిజన్​ రైలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.