ETV Bharat / state

'చదువు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి'

author img

By

Published : Sep 23, 2019, 10:14 AM IST

మహనీయులను ఆదర్శంగా తీసుకొని మంచి విద్యావేత్తలుగా ఎదగాలని విద్యార్థులకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు.

'చదువు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి'

కరీంనగర్ పర్యటనలో భాగంగా కశ్మీర్ గడ్డలోని షెడ్యూల్డ్ కులాల కళాశాల బాలికల వసతి గృహంలో బండారు దత్తాత్రేయ ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ సంజయ్ కుమార్​తో కలిసి ఆయన పాల్గొన్నారు. మహాత్మా గాంధీ తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారని... అంబేడ్కర్​ ఎన్నో అవమానాలను ఎదుర్కొని దేశానికి గొప్ప రాజ్యాంగం అందించారని విద్యార్థులకు దత్తాత్రేయ తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చదువు.. డిగ్రీల కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడేలని అన్నారు. అనంతరం వసతి గృహ ఆవరణలో మొక్కలు నాటారు.

'చదువు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి'

ఇవీ చూడండి: హుజూర్​నగర్​లో​.. గెలిచేదెవరు..!

కరీంనగర్ పర్యటనలో భాగంగా కశ్మీర్ గడ్డలోని షెడ్యూల్డ్ కులాల కళాశాల బాలికల వసతి గృహంలో బండారు దత్తాత్రేయ ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ సంజయ్ కుమార్​తో కలిసి ఆయన పాల్గొన్నారు. మహాత్మా గాంధీ తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారని... అంబేడ్కర్​ ఎన్నో అవమానాలను ఎదుర్కొని దేశానికి గొప్ప రాజ్యాంగం అందించారని విద్యార్థులకు దత్తాత్రేయ తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చదువు.. డిగ్రీల కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడేలని అన్నారు. అనంతరం వసతి గృహ ఆవరణలో మొక్కలు నాటారు.

'చదువు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి'

ఇవీ చూడండి: హుజూర్​నగర్​లో​.. గెలిచేదెవరు..!

Intro:TG_KRN_07_22_GOVRNER_DATHATREYA_AB_TS10036
sudhakar contributer karimnagar

మహనీయులను ఆదర్శంగా తీసుకొని మంచి విద్యావేత్త గా ఎదగాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు డాక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు చదువు డిగ్రీ ల కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని చెప్పారు కరీంనగర్ పర్యటనలో భాగంగా కాశ్మీర్ గడ్డ లోని షెడ్యూల్డ్ కులాల కళాశాల బాలికల వసతి గృహంలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ సంజయ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు ఎన్ సి సి కే కెడేట్స్ గవర్నర్ దత్తాత్రేయ కు ఘన స్వాగతం పలికారు సినిమా హీరోయిన్ రేష్మ రాథోడ్ ఆయనను శాలువాతో సత్కరించారు మహాత్మా గాంధీ తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారని అంబేద్కర్ సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొని దేశానికి గొప్ప రాజ్యాంగం అందించారని అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా శాస్త్రవేత్తగా సత్తా చాటరని అని పేర్కొన్నారు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అందరూ స్వచ్ఛభారత్ లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు వసతి గృహ ఆవరణలో గవర్నర్ బండారు దత్తాత్రేయ మొక్కలను నాటారు కార్యక్రమంలో లో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి పాల్గొన్నారు

బైట్ బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్


Body:ట్


Conclusion:య్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.