ETV Bharat / state

కామారెడ్డిలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం - Peanut Purchase Center in kamareddy

రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఈ విషయంలో రైతులు ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరంలేదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు.

the government vip Gampa Govardhan opened the Peanut Purchase Center in kamareddy
కామారెడ్డిలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం
author img

By

Published : Apr 14, 2020, 1:36 AM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాటశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. అనంతరం రైతులు తీసుకువచ్చిన శనగలను తూకం వేశారు.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ రబీలో అంచనాకు మించిన ధాన్యం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం నీటి ద్వారా మరింత పంటల దిగుబడి వస్తుందని వెల్లడించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన టోకెన్ల ఆధారంగా ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొనిరావాలని తెలిపారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాటశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. అనంతరం రైతులు తీసుకువచ్చిన శనగలను తూకం వేశారు.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ రబీలో అంచనాకు మించిన ధాన్యం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం నీటి ద్వారా మరింత పంటల దిగుబడి వస్తుందని వెల్లడించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన టోకెన్ల ఆధారంగా ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొనిరావాలని తెలిపారు.

ఇవీ చూడండి: పాత పద్ధతిలోనే ధాన్యం సేకరించాలి: జీవన్​రెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.