ETV Bharat / state

అభివృద్ధి పనులను పరిశీలించిన స్పీకర్ పోచారం

శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి బాన్సువాడలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై ఆరా తీశారు. వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

author img

By

Published : Sep 13, 2019, 5:50 AM IST

అభివృద్ధి పనులను పరిశీలించిన స్పీకర్ పోచారం

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్పీకర్ పోచారం శ్రీనివాస్​ రెడ్డి పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు.

అభివృద్ధి పనులను పరిశీలించిన స్పీకర్ పోచారం

ఇదీచూడండి:'రాష్ట్రంలో భాజపా బలోపేతానికి ఆస్కారమే లేదు'

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్పీకర్ పోచారం శ్రీనివాస్​ రెడ్డి పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు.

అభివృద్ధి పనులను పరిశీలించిన స్పీకర్ పోచారం

ఇదీచూడండి:'రాష్ట్రంలో భాజపా బలోపేతానికి ఆస్కారమే లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.