ETV Bharat / state

మద్యం మత్తు.. మితిమీరిన వేగం.. లారీ ప్రమాదం

author img

By

Published : Apr 29, 2020, 12:50 PM IST

కామారెడ్డి జిల్లాలో వరి ధాన్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. అదృష్టవశాత్తు లారీ డ్రైవర్​కు, క్లీనర్​కు ఎలాంటి గాయాలు కాలేదు.

LORRY ACCIDENT
అసలే మద్యం మత్తు.. ఆపై మితిమీరిన వేగం...

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తబాది గ్రామ మూల మలుపు వద్ద వరి ధాన్యం లోడుతో వస్తున్న లారీ ఓ చెట్టును ఢీకొట్టి బోల్తా కొట్టింది. నిజాంసాగర్ మండలం కోమలంచ గ్రామం నుంచి బిచ్కుంద మండలం గుండె నెమిలి రైస్ మిల్లుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

అదృష్టవశాత్తు డ్రైవర్ ఖాదర్ అనీ, క్లీనర్ నాగేశ్వర్ రావులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో... వాహనాన్ని వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తబాది గ్రామ మూల మలుపు వద్ద వరి ధాన్యం లోడుతో వస్తున్న లారీ ఓ చెట్టును ఢీకొట్టి బోల్తా కొట్టింది. నిజాంసాగర్ మండలం కోమలంచ గ్రామం నుంచి బిచ్కుంద మండలం గుండె నెమిలి రైస్ మిల్లుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

అదృష్టవశాత్తు డ్రైవర్ ఖాదర్ అనీ, క్లీనర్ నాగేశ్వర్ రావులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో... వాహనాన్ని వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

ఇవీ చూడండి: సాదాసీదాగా తెజస వార్షికోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.