ETV Bharat / state

రావణ దహనం వివాదం... రణరంగంగా మారిన ఊరు - high alert in isaipeta

కామారెడ్డి జిల్లా ఇస్సాయిపేటలో మంగళవారం జరిగిన దసరా వేడుకల్లో వివాదం చిలికిచిలికి పెద్దదైంది. డీఎస్పీ ఆధ్వర్యంలో గ్రామంలో పికెట్​ నిర్వహించారు.

రావణ దహనం వివాదం... రణరంగంగా మారిన ఊరు
author img

By

Published : Oct 10, 2019, 4:08 AM IST

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇస్సాయిపేటలో దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన రావణ దహనం... ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పలువురికి గాయాలయ్యాయి. రావణ దహనం చేయకూడదని ఓ వర్గం వారు అభ్యంతరం చెప్పారు. వాగ్వాదం పెద్దదై ఊరినే రెండు ముక్కలుగా చేసేంతగా మారాయి. సద్దుమణిగాయి అనుకున్న వివాదం బుధవారం ఉదయం మళ్లీ చెలరేగింది. కామారెడ్డి పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి... డీఎస్పీ ఆధ్వర్యంలో పికెట్​ నిర్వహించారు. శాంతియుతంగా మెలగాలని సర్దిచెప్పారు. దుర్గామాత నిమజ్జనం అయ్యే వరకు పోలీసు పహారా నిర్వహించారు. పోలీసు బందోబస్తు నడుమ ఊరు రణరంగంగా మారింది.

రావణ దహనం వివాదం... రణరంగంగా మారిన ఊరు

ఇవీ చూడండి: "రేపటినుంచి పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు"

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇస్సాయిపేటలో దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన రావణ దహనం... ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పలువురికి గాయాలయ్యాయి. రావణ దహనం చేయకూడదని ఓ వర్గం వారు అభ్యంతరం చెప్పారు. వాగ్వాదం పెద్దదై ఊరినే రెండు ముక్కలుగా చేసేంతగా మారాయి. సద్దుమణిగాయి అనుకున్న వివాదం బుధవారం ఉదయం మళ్లీ చెలరేగింది. కామారెడ్డి పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి... డీఎస్పీ ఆధ్వర్యంలో పికెట్​ నిర్వహించారు. శాంతియుతంగా మెలగాలని సర్దిచెప్పారు. దుర్గామాత నిమజ్జనం అయ్యే వరకు పోలీసు పహారా నిర్వహించారు. పోలీసు బందోబస్తు నడుమ ఊరు రణరంగంగా మారింది.

రావణ దహనం వివాదం... రణరంగంగా మారిన ఊరు

ఇవీ చూడండి: "రేపటినుంచి పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు"

Intro:tg_nzb_08_09_isaipetlo_ravana_dahanam_godava_avb_ts1042
కామారెడ్డి జిల్లా కేంద్రం లోని మాచారెడ్డి మండలంలోని గ్రామంలో నిన్న రాత్రి ఇ దసరా సందర్భంగా నిర్వహించిన రావణ దహనం చిచ్చులా మారి ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు నుండి మాట మాట పెరిగి ఘర్షణ ఏర్పడింది. పలువురికి గాయాలయ్యాయి దళిత వర్గ సంఘాలు రావణ దహనం చేయకూడదని వాగ్వాదానికి దిగాయి చిలికి చిలికి గ గాలివానై రెండు వర్గాలుగా చీలి ఊరిని రెండు ముక్కలుగా చేసేంతగా మారాయి సద్దుమణిగాయి అనుకున్న గొడవలు ఉదయం మళ్లీ చెలరేగాయి కామరెడ్డి పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగాయి. డిఎస్పి పికెట్ నిర్వహించి ఇరువర్గాలను శాంతియుతంగా మెలగాలని గొడవలు పెట్టుకోవద్దని సర్ది చెప్పాయి దుర్గామాత నిమజ్జనం అయ్యే వరకు పోలీసులు పహారా నిర్వహించారు పోలీస్ బందోబస్తు నడుమ ఊరు రంగన్న మారింది....byte


Body:shyamprasad goud


Conclusion:7995599833
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.