ETV Bharat / state

'పేదలకు ఆపత్కాలంలో సంజీవని సీఎం సహాయనిధి'

author img

By

Published : Jul 4, 2020, 3:34 PM IST

కామారెడ్డి నియోజకవర్గంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. 57 మందికి రూ. 16 లక్షల 44 వేల 500 రూపాయల చెక్కులను అందజేశారు.

Chief Minister's Aid Fund checks distribution at kamareddy constituency
కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి నియోజకవర్గంలోని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. 57 మందికి రూ. 16 లక్షల 44 వేల 500 చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు.

నియోజకవర్గంలో ఇప్పటివరకు 371 మందికి రూ. 2 కోట్ల 60 లక్షల 26 వేల 800 రూపాయల చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. పేదలకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్య ఖర్చులు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందిస్తామని చెప్పారు. పేద ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: గ్రేటర్​లో విజృంభణ.. రికార్డు స్థాయిలో 1658 కేసులు

కామారెడ్డి నియోజకవర్గంలోని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. 57 మందికి రూ. 16 లక్షల 44 వేల 500 చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు.

నియోజకవర్గంలో ఇప్పటివరకు 371 మందికి రూ. 2 కోట్ల 60 లక్షల 26 వేల 800 రూపాయల చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. పేదలకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్య ఖర్చులు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందిస్తామని చెప్పారు. పేద ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: గ్రేటర్​లో విజృంభణ.. రికార్డు స్థాయిలో 1658 కేసులు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.