ETV Bharat / state

కామారెడ్డి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి - కామారెడ్డి రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

కామారెడ్డి జిల్లా కందర్​ పల్లి జాతీయ రహదారిపై ఓ లారీ ఆటోను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

కామారెడ్డి రోడ్డు ప్రమాదంలో మూడుకు చేరిన మృతుల సంఖ్య
author img

By

Published : Nov 12, 2019, 6:36 PM IST

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్ పల్లి ఎస్. ఎన్. ఏ 161 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మహారాష్ట్ర నుంచి ఆటోలో పిట్లంకు పండ్లను తరలిస్తుండగా ఓ లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాయ్యారు. కాగా... ప్రస్తుతం ఆ ముగ్గురిలో మరో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.

కామారెడ్డి రోడ్డు ప్రమాదంలో మూడుకు చేరిన మృతుల సంఖ్య

ఇవీ చూడండి: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ: హైకోర్టు

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్ పల్లి ఎస్. ఎన్. ఏ 161 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మహారాష్ట్ర నుంచి ఆటోలో పిట్లంకు పండ్లను తరలిస్తుండగా ఓ లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాయ్యారు. కాగా... ప్రస్తుతం ఆ ముగ్గురిలో మరో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.

కామారెడ్డి రోడ్డు ప్రమాదంలో మూడుకు చేరిన మృతుల సంఖ్య

ఇవీ చూడండి: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ: హైకోర్టు

File no:TG_NZB_16_12_PRAMADAM_AV_TS10107 Srinivas Goud, Etv, Jukkal, Kamareddy zilla. Phone: 9394450181, 9440880005 లారీ ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా ఒకరికి గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. బిచ్కుంద మండలం కందర్ పల్లి ఎస్. ఎన్. ఏ 161 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి ఆటోలో పండ్ల ను పిట్లంకు తరలిస్తుండగా అతివేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం సంఘటన స్థలంలోనే ఒకరు, సాయంత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన ముగ్గురు కూడా మహారాష్ట్ర దెగ్లూర్ పట్టణానికి చెందిన వారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.