ETV Bharat / state

త్వరలో ముఖ్యమంత్రి చేత ప్రారంభిస్తాం - జోగులాంబ

జోగులాంబ జిల్లాలోని గద్వాల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్థానిక శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్​రెడ్డి పరిశీలించారు.

ముఖ్యమంత్రి చేత ప్రారంభిస్తాం
author img

By

Published : Jul 7, 2019, 3:35 PM IST

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ద్వారా పేదవాడి సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చబోతుందని గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గద్వాలలో 30 ఎకరాలలో నిర్మస్తున్న రెండు పడక గదుల ఇళ్లను ఆయన పరిశీలించారు. పట్టణంలోని పేద ప్రజలకు కోసం సుమారు రెండు వేల ఇళ్లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 500 ఇళ్లను పూర్తిచేసి 2 నెలల్లో ప్రజలకు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో ఈ ఇళ్లను పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చేత ప్రారంభిస్తాం

ఇవీ చూడండి: 'మహీ.. మరిన్ని విజయాలతో సాగిపో...'

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ద్వారా పేదవాడి సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చబోతుందని గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గద్వాలలో 30 ఎకరాలలో నిర్మస్తున్న రెండు పడక గదుల ఇళ్లను ఆయన పరిశీలించారు. పట్టణంలోని పేద ప్రజలకు కోసం సుమారు రెండు వేల ఇళ్లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 500 ఇళ్లను పూర్తిచేసి 2 నెలల్లో ప్రజలకు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో ఈ ఇళ్లను పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చేత ప్రారంభిస్తాం

ఇవీ చూడండి: 'మహీ.. మరిన్ని విజయాలతో సాగిపో...'

Intro:tg_mbnr_02_07_double_bedroom_pariseelana_mla_avb_ts10049 త్వరలో పేదోడి సొంతింటి కల నెరవేరబోతుందని ఇందుకుగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి గృహప్రవేశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కే చే ప్రారంభిస్తామని గద్వాల శాసనసభ్యులు బాలకృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. vo జోగులాంబ గద్వాల జిల్లా లోని గద్వాల పట్టణం లోని ని ఆరో మీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన డబల్ బెడ్ రూమ్ లను స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఇ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంతింటి కల నెరవేరినందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మాణం చేపట్టింది. ఇందుకుగాను గద్వాలలో 30 ఎకరాలలో కలం పరిశీలించి డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేస్తున్నామని అన్నారు అన్ని సామాజిక వర్గాల కు సంబంధించి ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. గద్వాల పట్టణం లోని పేద ప్రజలకు కోసం సుమారు రెండు వేల బెడ్రూంలో నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు 500 ఇళ్లను పూర్తిచేసి రెండు నెలలు లోపల ప్రజలకు అందిస్తామని ఆయన తెలిపారు. మరో ఎనిమిది వందల పిల్లకు త్వరలో టెండర్లు పూర్తి చేసి ఇళ్ల నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు. త్వరలో ఈ బెడ్ రూమ్ నిర్మాణాలను పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కే ప్రారంభించబోతున్నాం అని అన్నారు.


Body:babanna


Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.