ETV Bharat / state

అర్ధరాత్రి తాయమ్మ ఆలయంలో చోరీ... కానుకలు మాయం

జోగులాంబ గద్వాల జిల్లా బీరెల్లి సమీపంలోని తాయమ్మ ఆలయంలో చోరీ జరిగింది. హుండీ పగులగొట్టిన దుండగులు కానుకలు మాయం చేశారు.

author img

By

Published : Mar 24, 2019, 11:13 PM IST

కానుకలు మాయం
కానుకలు మాయం
జోగులాంబ గద్వాల జిల్లా బీరెల్లి సమీపంలోని ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. హుండీలను పగులగొట్టి సుమారు రూ.25 వేల నగదు, 60 తులాల వెండి, బంగారాన్ని దుండగులు కాజేశారు. ఆలయ ధర్మకర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దేవాలయ పరిసరాల్లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

ఇవీ చూడండి:రేపే లోక్​సభ నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

కానుకలు మాయం
జోగులాంబ గద్వాల జిల్లా బీరెల్లి సమీపంలోని ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. హుండీలను పగులగొట్టి సుమారు రూ.25 వేల నగదు, 60 తులాల వెండి, బంగారాన్ని దుండగులు కాజేశారు. ఆలయ ధర్మకర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దేవాలయ పరిసరాల్లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

ఇవీ చూడండి:రేపే లోక్​సభ నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Intro:tg_mbnr_05_24_chirutha_kalakalam_avb_r46
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది నెల రోజుల నుండి వివిధ గ్రామాల రైతులను ఆందోళన కు గురించే స్తుంది. పొలాల వొద్ద ఉంటున్న పశువుల తింటూ భయబ్రాంతులకు గురిచేస్తుంది. సరికొండ గ్రామంలో శనివారం రాత్రి రెండు లేగా దూడలను తినడం వల్ల కందుకూరు అటవీశాఖ అధికారులు అప్రమత్తమై పట్టుకునే0 దుకు బోనులను, సీసీ కెమెరాల ను ఏర్పాటు చేశారు. బోనుల వద్ద కు వచ్చిన చిరుత చిక్కకుండా తప్పించుకుంది. ఈ దృశ్యలు సీసీ కెమెరాలో చీకడం తో కందుకూరు అటవీశాఖ అధికారులు అప్రమత్త మయ్యారు


Body:రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది నెల రోజుల నుండి వివిధ గ్రామాల రైతులను ఆందోళన కు గురించే స్తుంది. పొలాల వొద్ద ఉంటున్న పశువుల తింటూ భయబ్రాంతులకు గురిచేస్తుంది. సరికొండ గ్రామంలో శనివారం రాత్రి రెండు లేగా దూడలను తినడం వల్ల కందుకూరు అటవీశాఖ అధికారులు అప్రమత్తమై పట్టుకునే0 దుకు బిన్లను, సీసీ కెమెరాల ను ఏర్పాటు చేశారు. బిన్ల వొద్ద కు వొచ్చిన చిరుత చిక్కకుండా తప్పించుకుంది. ఈ దృశ్యలు సీసీ కెమెరాలో చీకడం తో కందుకూరు అటవీశాఖ అధికారులు అప్రమత్త మయ్యారు


Conclusion:రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది నెల రోజుల నుండి వివిధ గ్రామాల రైతులను ఆందోళన కు గురించే స్తుంది. పొలాల వొద్ద ఉంటున్న పశువుల తింటూ భయబ్రాంతులకు గురిచేస్తుంది. సరికొండ గ్రామంలో శనివారం రాత్రి రెండు లేగా దూడలను తినడం వల్ల కందుకూరు అటవీశాఖ అధికారులు అప్రమత్తమై పట్టుకునే0 దుకు బిన్లను, సీసీ కెమెరాల ను ఏర్పాటు చేశారు. బిన్ల వొద్ద కు వొచ్చిన చిరుత చిక్కకుండా తప్పించుకుంది. ఈ దృశ్యలు సీసీ కెమెరాలో చీకడం తో కందుకూరు అటవీశాఖ అధికారులు అప్రమత్త మయ్యారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.