ETV Bharat / state

60 ప్యాకెట్ల నకిలీ విత్తనాలు స్వాధీనం - గద్వాల జిల్లాలో నకిలీ విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం

జోగులాంబ గద్వాల జిల్లా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దోర్నాల గ్రామంలో నిల్వ ఉంచిన 60 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

60 ప్యాకెట్ల నకిలీ విత్తనాలు స్వాధీనం
60 ప్యాకెట్ల నకిలీ విత్తనాలు స్వాధీనం
author img

By

Published : Jun 11, 2020, 4:44 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా దరూర్​ మండలంలోని మార్లబీడు, దోర్నాల గ్రామాల్లో టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. దోర్నాలలో నిల్వ ఉంచిన 60 నకిలీ విత్తన ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవి 400 గ్రాములున్నట్లు వారు తెలిపారు.

ధరూర్​ మండల పరిధిలోని మర్లబిడ్​లో రాకేశ్​.. రంగు కలిపిన నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

జోగులాంబ గద్వాల జిల్లా దరూర్​ మండలంలోని మార్లబీడు, దోర్నాల గ్రామాల్లో టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. దోర్నాలలో నిల్వ ఉంచిన 60 నకిలీ విత్తన ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవి 400 గ్రాములున్నట్లు వారు తెలిపారు.

ధరూర్​ మండల పరిధిలోని మర్లబిడ్​లో రాకేశ్​.. రంగు కలిపిన నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.