ETV Bharat / state

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ - జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పురపాలికలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పురపాలికలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

polling
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
author img

By

Published : Jan 22, 2020, 9:12 AM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పురపాలికలలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘచనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

ఇవీ చూడండి: ముఖ్యమంత్రికి అస్వస్థత.. యశోదాలో వైద్య పరీక్షలు

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పురపాలికలలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘచనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

ఇవీ చూడండి: ముఖ్యమంత్రికి అస్వస్థత.. యశోదాలో వైద్య పరీక్షలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.