ఇవీ చూడండి: పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల సీఎస్ల భేటీ
డిజిటల్ గద్వాల కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల జిల్లా చింతల్పేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో డిజిటల్ గద్వాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. 150 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు 8, 9 తరగతి విద్యార్థులకు కంప్యూటర్పై శిక్షణ ఇవ్వనున్నారు. కలెక్టర్ శశాంక్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.
డిజిటల్ గద్వాల కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల జిల్లా చింతల్పేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డిజిటల్ గద్వాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శశాంక్, స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. దాదాపు 150 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9వ తరగతి విద్యార్థులకు కంప్యూటర్పై శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వారిచే రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించబడతాయన్నారు. 1250 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి 90 పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శశాంక్ పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు శిక్షణ ఇచ్చేందుకు గద్వాల జిల్లాకు రావడంపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గద్వాల చాలా వెనుకబడిన జిల్లా అని.. కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలని ఆయన కోరారు.
ఇవీ చూడండి: పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల సీఎస్ల భేటీ
Intro:TG_ADB_05_29_SPL_GRIVENS_AV_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
====================================
(): ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలో కార్యాలయంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు సబ్ కలెక్టర్ గోపి రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు వివిధ గ్రామాల నుంచి ఆయా సమస్యల తో రైతులు తరలివచ్చారు సమస్యలను చెప్పుకునేందుకు బారులుతీరారు కార్యక్రమం ప్రత్యేక అధికారి అరవింద్ కుమార్ తహసిల్దార్ మల్లేష్ తదితరులు ఆర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి భరోసానిచ్చారు....
.....vsss
Body:4
Conclusion:9
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
====================================
(): ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలో కార్యాలయంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు సబ్ కలెక్టర్ గోపి రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు వివిధ గ్రామాల నుంచి ఆయా సమస్యల తో రైతులు తరలివచ్చారు సమస్యలను చెప్పుకునేందుకు బారులుతీరారు కార్యక్రమం ప్రత్యేక అధికారి అరవింద్ కుమార్ తహసిల్దార్ మల్లేష్ తదితరులు ఆర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి భరోసానిచ్చారు....
.....vsss
Body:4
Conclusion:9